విజయనగరం

  • Home
  • బంగారు భవిష్యత్తు నాశనం

విజయనగరం

బంగారు భవిష్యత్తు నాశనం

Feb 2,2024 | 20:34

ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్రంలో యువ తకు ఉద్యోగావకాశాలు కల్పించ కుండా వారి బంగారు భవిష్య త్తును వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాశనం చేసారని టిడిపి…

ఎండిఎం కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

Feb 2,2024 | 20:33

ప్రజాశక్తి – పూసపాటిరేగ : మద్యాహ్న భోజన కార్మికులు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సిఐటియు అధ్వర్యంలో స్ధానిక ఎంఆర్‌సి కార్యాలయం ముందు దర్నా చేశారు. అనంతరం…

8న చలో విజయవాడ

Feb 2,2024 | 20:33

 ప్రజాశక్తి- బొబ్బిలి : ఈ నెల 8న ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆశా కార్యకర్తలు శుక్రవారం స్థానిక సిహెచ్‌సి…

ఉద్యోగులను విధుల్లోకి తీసుకొండి..

Feb 2,2024 | 20:32

ప్రజాశక్తి – నెల్లిమర్ల :మిమ్స్‌ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టివి రమణ డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్‌ఒబి వద్ద…

వైసిపితోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే

Feb 2,2024 | 20:31

ప్రజాశక్తి- డెంకాడ : వైసిపితోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతోందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు అన్నారు. మండలంలోని మోపాడలో రూ.43.60 లక్షలతో నిర్మించిన గ్రామ…

మహిళలను రుణ విముక్తులను చేశాం

Feb 2,2024 | 20:31

ప్రజాశక్తి- మెంటాడ : ఆసరా కార్యక్రమం ద్వారా పొదుపు మహిళలను రుణం విముక్తులను చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పీడిక…

బంగారు భవిష్యత్తు నాశనం 

Feb 2,2024 | 15:05

ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించలేక బంగారు భవిష్యత్తు ను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాశనం చేసారని విజయనగరం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి…

అందరి సహకారంతో నగరాభివృద్ధికి కృషి

Feb 2,2024 | 15:01

 కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎంఎం నాయుడు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అందరి సహకారంతో నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నగరపాలక సంస్థ కమిషనర్ గా…

8న ఆశాల చలో విజయవాడ

Feb 1,2024 | 21:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 8న చలో విజయవాడ వెళ్తున్నామని విజయనగరం అర్బన్‌ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి మహాలక్ష్మి,…