సమ్మె ఒప్పంద జీవోలు వెంటనే ఇవ్వాలి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద జీవోలను వెంటనే విడుదల చేయాలని, పంపు హౌస్ కార్మికుల్ని ఆప్కాస్ లో చేర్చాలని,…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద జీవోలను వెంటనే విడుదల చేయాలని, పంపు హౌస్ కార్మికుల్ని ఆప్కాస్ లో చేర్చాలని,…
ప్రజాశక్తి-నెల్లిమర్ల : సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మిమ్స్ఉద్యోగులకు రోజు రోజుకూ మద్దతు పెరుగు తోంది. బకాయి ఉన్న ఏడు నెలల డిఎ చెల్లించాలని, సస్పెండ్ చేసిన ఉద్యోగులను…
ప్రజాశక్తి – భోగాపురం : రైతుల సమస్యలపై విమానాశ్రయ భూముల్లో ఆర్డిఒ సూర్యకళ మంగళవారం పర్యటించారు. సమస్యలు పరిష్కరిస్తామని రైతులకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాష్ట్ర…
ప్రజాశక్తి-విజయనగరం : ప్రస్తుత పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్లు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. పోస్టల్ బ్యాలెట్ల తయారీ, జారీ, స్వీకరణలో ఎక్కడా చిన్న పొరపాటు…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : రాష్ట్ర బడ్జెట్లో జిల్లా అభివృద్ధికి అనుగుణంగా ఈ సారైనా నిధులు కేటాయించేనా? లేక ఎప్పటి మాదిరిగానే నవరత్నాలనే గొప్పగా చెప్పుకుంటారా?…
ప్రజాశక్తి- మెంటాడ : ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి పాలనను అంతమొందిచడమే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన…
ప్రజాశక్తి – నెల్లిమర్ల : విద్యార్థులకు ప్రణాళికా బద్ధమైన అభ్యాసన, బోధనలు ఉండాలని డిప్యూటి డిఇఒ కె. వాసుదేవరావు, డైట్ ప్రిన్సిపాల్ ఎన్. తిరుపతి నాయుడు సూచించారు.…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పంచాయతీ కార్మికులకు -గ్రీను అంబాసిడర్లకు బకాయి జీతాలు చెల్లించి, వేతనాల పెంపు జిఒను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ గ్రీన్ అంబాసిడర్లు మంగళవారం కలెక్టరేట్…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్: నగరంలోని 40వ డివిజన్ బొగ్గులదిబ్బ ఎస్సి కాలనీలో 50ఏళ్లుగా నివాసముంటున్న దళితుల ఇళ్లను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మంగళవారం తొలగించారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న…