విజయనగరం

  • Home
  • అభివృద్ధికి కృషి చేస్తా : అదితి

విజయనగరం

అభివృద్ధికి కృషి చేస్తా : అదితి

Feb 26,2024 | 21:41

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : పినవేమలి గ్రామ అభివద్ధికి శక్తి వంచన మేరకు కృషి చేస్తానని విజయనగరం టిడిపి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తెలిపారు. సోమవారం…

మిమ్స్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

Feb 26,2024 | 21:39

ప్రజాశక్తి-నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగుల, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణను సిఐటియు జిల్లా ఫ్రధాన కార్యదర్శి కె.సురేష్‌, మిమ్స్‌ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌…

ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం

Feb 26,2024 | 21:38

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం చేయాలని పోలీసు అధికారులకు ఎస్‌పి ఎం.దీపిక సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల…

అభివృద్ధి జరిగితేనే ఓటేయండి

Feb 26,2024 | 21:37

 ప్రజాశక్తి-చీపురుపల్లి  : నియోజక వర్గానికి మంచి, మేలు, అబివృద్ది జరిగిందంటేనే తనకు ఓటు వేయాలని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యన్నారాయణ ప్రజలను కోరారు. సోమవారం చీపురుపల్లి మూడు…

రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు శంకుస్థాపన

Feb 26,2024 | 21:36

 ప్రజాశక్తి-విజయనగరంకోట, బొబ్బిలి చీపురుపల్లి, కొత్తవలస :  జిల్లాలో మూడు రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి చేస్తూ అమృత భారత్‌ స్టేషన్లుగా రూపొందించేందుకు, నగరంలోని బి.సి.కాలనీ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై నిర్మించనున్న…

రైతు, కార్మిక సంఘాల ధర్నా

Feb 26,2024 | 21:35

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : దేశంలో కార్మిక, కర్షకుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ)తో కేంద్ర ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలను వ్యతిరేకించాలని డిమాండ్‌ చేస్తూ…

టిడిపిలో చల్లారని అసంతృప్తులు

Feb 26,2024 | 21:34

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : టిడిపి తరపున టిక్కెట్లు ఆశించి భంగపడ్డవారు, వారి అనుయాయుల్లో అసంతృప్తి జ్వాలలు కొనసాగుతున్నాయి. అధిష్టానం పునరాలోచించే విధంగా పోరాటం చేస్తానని,…

టెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

Feb 26,2024 | 21:33

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌ -2024) ఈ నెల 27 నుండి మార్చి 6వ తేదీ వరకు 6 కేంద్రాల్లో జరుగుతుందని…

శారద స్పోర్ట్స్‌ మీట్‌లో ఎల్‌కోట విజేత

Feb 26,2024 | 20:55

ప్రజాశక్తి – కొత్తవలస : శారద కంపెనీ నిర్వహించిన వాలీబాల్‌ లీగ్‌ మ్యాచ్‌లో లక్కవరపుకోట జట్టు విజేతగా నిలిచింది. గత మూడు రోజులుగా శారద కంపెనీ ఆధ్వర్యంలో…