విజయనగరం

  • Home
  • నెల్లిమర్లలో హోరాహోరీ

విజయనగరం

నెల్లిమర్లలో హోరాహోరీ

May 2,2024 | 21:40

నెల్లిమర్ల నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి ప్రధాన పార్టీలు వైసిపి, జనసేన, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి పట్టం…

హక్కులను కాలరాస్తున్న బిజెపి

May 2,2024 | 21:32

ప్రజాశక్తి – కురుపాం : ఆదివాసుల హక్కులను కాలరాస్తూ చట్టసభల్లో నల్ల చట్టాలు తీసుకు వచ్చిన బిజెపిని, దానికి మద్దతిచ్చిన పార్టీలను తరిమి కొట్టాలని సిపిఎం రాష్ట్రదర్శి…

అభివృద్ధి చేశా…ఆదరించండి : బొత్స

May 2,2024 | 21:23

ప్రజాశక్తి – మెరకముడిదాం : ప్రజల ఆలోచనా విధానం, అభిమ తం ప్రకారం నడుచుకొని అభివద్ధి చేశానని, తనను ఆదరించండని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. ఎన్నికల…

పొరపాట్లకు తావివ్వొద్దు

May 2,2024 | 21:21

ప్రజాశక్తి-చీపురుపల్లి : ఈనెల 13న జరిగే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలింగ్‌ నిర్వహించాలని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి…

పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ

May 2,2024 | 21:15

ప్రజాశక్తి – సీతంపేట: పాలకొండ నియోజకవ ర్గంలో పోలింగ్‌ విధులు నిర్వహించేందుకు వేరే నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు గురువారం ఐటిడిఎ…

ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

May 2,2024 | 21:07

ప్రజాశక్తి – భోగాపురం : కూటమి అభ్యర్థిగా తనను గెలిపిస్తే నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి…

సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేస్తాం

May 2,2024 | 21:05

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న ఆనాలోచిత విధానాల వలన దేశంలో సాగునీటి రంగం అంతగా అభివృద్ధి చెందలేదని, నదుల అనుసంధానం వంటి విధానాలతో బిజెపి సాగునీటిరంగాన్ని…

సూపర్‌సిక్స్‌తో ప్రజలకు న్యాయం: బేబినాయన

May 2,2024 | 21:04

ప్రజాశక్తి-రామభద్రపురం : సూపర్‌సిక్స్‌ పథకాలతో ప్రజలకు న్యాయం జరుగుతుందని టిడిపి బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన అన్నారు. మండలంలో ఇట్లమామిడిపల్లి, సోంపురం, చింతలవలస, మర్రివలస గ్రామాల్లో గురువారం…

టిడిపి మేనిఫెస్టోను ప్రజలు నమ్మరు

May 2,2024 | 21:02

ప్రజాశక్తి- మెంటాడ : అమలు సాధ్యం కాని హామీలతో రూపొందించిన టిడిపి, జనసేన మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదని ఉపముఖ్యమంత్రి పి.రాజన్నదొర తెలిపారు. గురువారం మండలంలోని కొండలింగా…