డిసిఎంఎస్ వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : డిసిఎంఎస్ రానున్న రోజుల్లో తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేస్తుంది. ఈ మేరకు శుక్రవారం విజయనగరం డిసిఎంఎస్…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : డిసిఎంఎస్ రానున్న రోజుల్లో తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేస్తుంది. ఈ మేరకు శుక్రవారం విజయనగరం డిసిఎంఎస్…
ప్రజాశక్తి-విజయనగరం కోట : దేశంలో ఉన్న 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులన్నిటిని కలిపి నేషనల్ రీజనల్ రూరల్ బ్యాంకుగా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు…
ప్రజాశక్తి-విజయనగరం : ఈ నెల 25న జరిగే గ్రూప్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.డి అనిత తెలిపారు. జిల్లాలో 80 కేంద్రాల్లో ఉదయం…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ అలైన్మెంట్ మార్పు చేయాల్సిన అవసరం లేదు… మార్పుచేయాలని చెప్పడానికి రైతులేమైనా ఇంజినీర్లా?. నీరు ఎలా…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దులో పోరాటం చేస్తున్న రైతులపై కాల్పులకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన జిల్లాలో పలుచోట్ల…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ది పచ్చ మీడియాకు కనిపించదా,అవాస్తవాలు ప్రచారాన్ని ఖండిస్తున్నామని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్…
ప్రజాశక్తి- వేపాడ : స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో గురువారం పల్స్ పోలియో కార్యక్రమంపై సిబ్బందికి ఎంపిడిఒ జి.ఉమ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. వచ్చే నెల మూడో తేది…
ప్రజాశక్తి-వేపాడ : మండలంలోని ఫీల్డ్అసిస్టెంట్ల పనితీరుపై డ్వామా పీడీ ఉమాపరమేశ్వరి ఆగ్రహం వ్యక్తంచేశారు. మండలంలో గతేడాది కాలంలో చేపట్టిన ఉపాధి హామీ పనులపై గురువారం సామాజిక తనిఖీ…
ప్రజాశక్తి-తెర్లాం : మండలంలోని ఉద్దవోలు గ్రామంలో గురువారం ఏగిరెడ్డి కృష్ణ మాస్టర్ విగ్రహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామ నాయకులు ఆవిష్కరించారు. కృష్ణ విగ్రహానికి ఎమ్మెల్యే శంబంగి వెంకట…