విజయనగరం

  • Home
  • పింఛన్లు కోసం క్యూ

విజయనగరం

పింఛన్లు కోసం క్యూ

Apr 4,2024 | 21:34

ప్రజాశక్తి- బొబ్బిలి : పింఛన్లు కోసం సచివాలయాలు వద్ద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు క్యూ కడుతున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున వాలంటీర్లు పింఛన్లు…

ఉపాధి కల్పనలో విజయనగరం నెంబర్‌ వన్‌

Apr 4,2024 | 21:33

1.18లక్షల పనిదినాలు రూ.502.27కోట్ల మేర చెల్లింపులు ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం అమల్లో విజయనగరం జిల్లా రాష్ట్రంలో మరోసారి…

కోనాడలో వైసిపి ఎన్నికల ప్రచారం

Apr 4,2024 | 21:32

 ప్రజాశక్తి – పూసపాటిరేగ : మరోసారి వైసిపి ప్రభుత్వాన్ని గెలిపించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, జిల్లా వైసిపి కోశాధికారి కందుల రఘుబాబు…

వైసిపిని భూస్థాపితం చేయడమే లక్ష్యం

Apr 4,2024 | 21:31

ప్రజాశక్తి – భోగాపురం:  వైసిపిని వచ్చే ఎన్నికల్లో భూస్థా పితం చేయడమే లక్ష్యమని కూటమి అభ్యర్థి లోకం మాధవి అన్నారు. భోగాపురంలోని పార్టీ కార్యాలయం వద్ద గురువారం…

వైసిపి పతనం ప్రారంభం: బేబినాయన

Apr 4,2024 | 21:29

ప్రజాశక్తి- బాడంగి:  వైసిపి ప్రభుత్వం పతనం ప్రారంభమైందని టిడిపి కూటమి విజయం తధ్యమని బొబ్బిలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన అన్నారు. మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా…

ఉపాధ్యాయ సంఘాల నాయకులపై కేసుకొట్టివేత

Apr 4,2024 | 21:12

ప్రజాశక్తి-విజయనగరం లీగల్‌ : టీచర్ల బదిలీల కౌన్సిలింగ్‌ విధానంలో లోపాలను సరిచేయాలని డిమాండ్‌ చేస్తూ 2017 జూన్‌ 21న జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఉపాధాయ సంఘాల ఐక్యవేదిక…

ప్రజలకు అందుబాటులో ఉండి, అభివృద్ది చేసే వారిని గెలిపించండి : మేయర్ విజయలక్ష్మి

Apr 4,2024 | 16:40

49 డివిజన్ లో ఎన్నికల ప్రచారం చేసిన డెప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : నగరంలోని 49వ డివిజన్ గాజులరేగ పరిధిలో…

మౌలిక సదుపాయాల కు నోచుకోని అయ్యప్పనగర్

Apr 4,2024 | 16:32

తాగునీరు కోనుక్కోవల్సిందే కాలువలు లేక రోడ్డుపై పారుతున్న మురికినీరు ప్రజాశక్తి- విజయనగరం టౌన్ : అయ్యప్పనగర్ లో సుసుమారుగా రెండు వేలకు పైగా కుటుంబాలు నివాసముంటున్నాయి. వీటిల్లో …

మీడియా సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్

Apr 4,2024 | 13:26

ప్రజాశక్తి-విజయనగరం కోట : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెంటర్ ను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి రిబ్బన్…