ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ప్రజాశక్తి-బొబ్బిలి : ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ.సాయిశ్రీ కోరారు. ఆర్డిఒ కార్యాల యంలో ఆదివారం పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. పోలింగ్ బూత్ల…
ప్రజాశక్తి-బొబ్బిలి : ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ.సాయిశ్రీ కోరారు. ఆర్డిఒ కార్యాల యంలో ఆదివారం పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. పోలింగ్ బూత్ల…
విజయనగరం టౌన్, కోట : జిల్లాలో సోమవారం జరగనున్న లోక్సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికల పోలింగ్ సాఫీగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి…
ప్రజాశక్తి – విజయనగరం కోట : ఎన్నికల్లో వలస ఓటర్లు కీలకంగా మారనున్నారు. వీరి ఓట్లు కోసం అధికార, ప్రతిపక్ష, స్వతంత్ర అభ్యర్ధులు ఇప్పటికే ఓటుకు నోటు…
సాలూరు: వివాదాస్పద కొటియా గ్రామాలకు సంబంధించిన ఓటర్లపై అధికారపార్టీ నాయకులు గురి పెట్టారు. శిఖపరువు, నేరళ్లవలస పోలింగ్ కేంద్రాలకు రావాల్సిన ఓటర్లను కొండలపై నుంచి కిందకు దించేందుకు…
నెల్లిమర్ల : జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు ఎస్పి ఎం.దీపిక తెలిపారు. విధుల్లో అలసత్వం వద్దని పోలీసు సిబ్బందికి సూచించారు. ఆదివారం పోలీసు…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉదయం ఏడు గంటలకు వచ్చేశాం, ఇంత వరకు పోలింగ్ కేంద్రాలు కేటాయింపు ఆర్డర్లు ఇవ్వలేదు, ఎప్పుడు ఆర్డర్లు ఇస్తారు, మెటీరియల్ ఎప్పుడు తీసుకోవాలి,…
ప్రజాశక్తి – కురుపాం : సిపిఎంతోనే గిరిజన హక్కులకు రక్షణ అని కురుపాం నియోజకవర్గ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా…
సీతానగరం: ఈనెల 13న జరగనున్న పోలింగ్లో ఓటు వేసేందుకు మండలంలోని లక్ష్మీపురా నికి చెందిన గవర ముసలినాయుడు (24) సొంత గ్రామానికి వస్తుండగా వరంగల్లో జరిగిన రోడ్డు…
ప్రతీఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు:ఎస్పి దీపిక ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి : జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని…