సమ్మెపై మొండి వైఖరి మానుకోవాలి
ప్రజాశక్తి-రాజాం : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమ్మెపై మొండి వైఖరి మానుకొని, తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజాంలో…
ప్రజాశక్తి-రాజాం : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమ్మెపై మొండి వైఖరి మానుకొని, తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజాంలో…
ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్ : స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న నియోజకవర్గ ఓటర్ల జాబితాను జిల్లా పౌరసరఫరాల అధికారి కె.మధుసూదనరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన…
మట్టిని తవ్వేస్తున్న ఈ చిత్రం బాడంగి మండలం కేంద్రం సమీపంలోనిది. ఇక్కడ మట్టి తవ్వకాలు చేపట్టేందుకు ఎలాంటి అనుమతులూ లేవు. జిల్లాలో రాయల్టీ వసూలు చేస్తున్న ప్రయివేటు…
ప్రజాశక్తి-చీపురుపల్లి : ఈ నెల 20న భోగాపురం మండలం పోలిపల్లిలో జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభకు నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు…
ప్రజాశక్తి-భోగాపురం : భోగాపురం సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని…
ప్రజాశక్తి-రామభద్రపురం : ఇటీవల ఓ దినపత్రికలో తన మాటగా వచ్చిన వార్త తప్పుడు కథనమని, అంగన్వాడీలపై తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలూ చేయలేదని ఎమ్మెల్యే శంబంగి వెంకట…
ప్రజాశక్తి విలేకర్లు : డెంకాడ : మండలంలో 84 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఎంపిడిఒ స్వరూపరాణి ఆదేశాలతో సర్పంచులు, ఎంపిటిసిల సహకారంతో అంగన్వాడీ కేంద్రాల తాళాలను విరగ్గొట్టి తెరిపించారు.…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పిడిఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు…
భోగాపురం : అంగన్వాడీలకు జీతాలు పెంచుతామని గత ఎన్నికల్లో మాటిచ్చి ముఖ్యమంత్రి మడమతిప్పారని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ అన్నారు. భోగాపురంలో చేపడుతున్న అంగన్వాడీల…