విజయనగరం

  • Home
  • 17న జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని జయప్రదం చేయండి

విజయనగరం

17న జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని జయప్రదం చేయండి

Dec 15,2023 | 11:08

పెన్సనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దింటి అప్పారావు మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : 17వ తేదీన జరిగే జాతీయ పెన్సనర్స్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని…

01/2019 సర్క్యులర్‌ అమలుకు పోరాటం

Dec 14,2023 | 22:14

విజయనగరంకోట: ఎపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులు పోరాడి సాధించుకున్న 01/2019 సర్క్యులర్‌ అమలయ్యే వరకు పోరాటం చేస్తామని ఎస్‌డబ్ల్యుఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.సుందరయ్య స్పష్టంచేశారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్‌…

జిడిఎస్‌ ఉద్యోగుల సమ్మె

Dec 14,2023 | 22:12

విజయనగరం టౌన్‌ : 8 గంటలు పని దినాన్ని అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని తపాలా శాఖలో ఉన్న జిడిఎస్‌ ఉద్యోగులు గురువారం నుంచి సమ్మెబాట…

సమ్మె విచ్ఛిన్నానికి కుట్ర

Dec 14,2023 | 22:11

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : పాదయాత్రలో సిఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలు కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేపడుతున్న అంగన్వాడీలపై ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోంది.…

సమస్యల పరిష్కారం కోసంఆశావర్కర్ల నిరవధిక ధర్నా

Dec 14,2023 | 22:09

విజయనగరం టౌన్‌    :  ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విజయనగరం కలెక్టరేట్‌ వద్ద 36 గంటల నిరవధిక ధర్నా, వంటావార్పు కార్యక్రమం…

ప్రభుత్వంతో అంగన్‌వాఢీ

Dec 14,2023 | 22:09

అంగన్వాడీల సమ్మె పతాకస్థాయికి చేరింది. అంగన్వాడీలు నిరవధిక సమ్మె విరమించాలని, లేకుంటే విధులకు గైర్హాజరైనట్లు భావించి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ బెదిరింపులు ఓవైపు… అంగన్వాడీ కేంద్రాల తాళాలు…

కుదరని సయోధ్య…. ఎంఎల్‌హెచ్‌పి ఆత్మహత్యాయత్నం

Dec 14,2023 | 21:30

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం/కురుపాం:  వైద్యాధికారి, సిబ్బంది మధ్య విధుల నిర్వహణలో కుదరని సయోధ్య కారణంగా ఎంఎల్‌హెచ్‌పి పి.గౌరీలక్ష్మి మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.…

సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె ఆగదు

Dec 14,2023 | 21:26

ప్రజాశక్తి – కురుపాం : స్థానిక పెట్రోలు బంకు సమీపంలో జరుగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె వద్దకు సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు హాజరై సంఘీభావం…

చింతపల్లిలో గడప గడపకు..

Dec 14,2023 | 21:23

ప్రజాశక్తి – పూసపాటిరేగ: ఇల్లవద్దకే సంక్షేమ పధకాలును అందించిన ప్రభుత్వం వైసిపిదేనని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయడు అన్నారు. గురువారం మండలంలోని చింతపల్లి సచివాలయం-2 పరిధిలో గురువారం…