అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ప్రజాశక్తి – పాచిపెంట : మండలంలోని పలు గ్రామాల్లో రూ.350 లక్షలతో చేపట్టనున్నట్టు అభివృద్ధి పనులకు డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర శనివారం శంకుస్థాపన చేశారు. మండలంలోని రాయిగుడ్డి…
ప్రజాశక్తి – పాచిపెంట : మండలంలోని పలు గ్రామాల్లో రూ.350 లక్షలతో చేపట్టనున్నట్టు అభివృద్ధి పనులకు డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర శనివారం శంకుస్థాపన చేశారు. మండలంలోని రాయిగుడ్డి…
ప్రజాశక్తి – కొమరాడ : గిరిజనులకు అండగా నిలిచేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎస్పి విక్రాంత్ పాటిల్ అన్నారు. మండలంలోని కూనేరులో…
ప్రజాశక్తి-చీపురుపల్లి : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ ల్యాబ్ని చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రారంభించడం ఈ ప్రాంత విద్యార్థులకు వరంగా భావిస్తున్నానని ఎమ్పి బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. శనివారం స్థానిక…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : చీపురుపల్లి టిడిపిలో రాజకీయ సమీకరణాలు మలుపు తిరుగుతున్నాయి. ఇక్కడి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును రంగంలోకి దింపేందుకు పార్టీ…
ప్రజాశక్తి-విజయనగరం : సీతం ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యాన శనివారం జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా యువజన…
ప్రజాశక్తి-విజయనగరం కోట : పేదలకు తమ సేవలను నిరంతరం కొనసాగిస్తూనే ఉంటామని కెఆర్ హెల్పింగ్ హాండ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బి. కాంతారావు అన్నారు. శనివారం స్థానిక…
ప్రజాశక్తి-విజయనగరం కోట : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ మోహన్ రెడ్డి పాత్రపై విచారణ జరగాలని విజయనగరం టిడిపి, జనసేన ఉమ్మడి…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పేదలకు పూర్తి హక్కులతో వసతి సౌకర్యం కల్పించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి…
ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో వచ్చే సాధారణ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని…