కొత్త కోర్టు భవనంలో పోస్టాఫీసు ప్రారంభం
ప్రజాశక్తి-విజయ నగరం లీగల్ : కక్షీ దారులకు అందరికీ అందుబాటులో వుండేలా కొత్త కోర్టు భవన సముదాయంలో పోస్టాఫీసును జిల్లా జడ్జి బి.సాయి కళ్యాణ చక్రవర్తి సోమ…
ప్రజాశక్తి-విజయ నగరం లీగల్ : కక్షీ దారులకు అందరికీ అందుబాటులో వుండేలా కొత్త కోర్టు భవన సముదాయంలో పోస్టాఫీసును జిల్లా జడ్జి బి.సాయి కళ్యాణ చక్రవర్తి సోమ…
ప్రజాశక్తి-పూసపాటిరేగ : బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో తీరంలో అలలు ఎగిసి పడుతున్నాయి. మిచౌంగ్ ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి…
ప్రజాశక్తి-బొబ్బిలి రూరల్ : తుపాను ప్రభావంతో బొబ్బిలిలో చల్లని గాలులు వీచాయి. చిరుజల్లులు కురిశాయి. చల్లని గాలులతో చలి తీవ్రత పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు…
ప్రజాశక్తి-భోగాపురం : స్థానిక పోలీస్ స్టేషన్ను విశాఖ రేంజ్ డిఐజి ఎస్.హరికృష్ణ సోమవారం సాయంత్రం తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను…
ప్రజాశక్తి-విజయనగరం : తుపాను నేపథ్యంలో సోమవారం తెల్లవారు జాము నుంచి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురవగా,…
ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : తమను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, తక్షణమే గ్రాస్ పే అమలు చేయాలని, ఇతర ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎపి…
నాలుగవ రోజు అంగన్వాడీలు డివిజన్ కార్పొరేటర్లకు, సచివాలయ కార్యదర్శులకు వినతి ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో…
ప్రజాశక్తి – సీతానగరం : మిచాంగ్ తుపాను నేపథ్యంలో రైతులు తమ పంటలను సురక్షిత ప్రాంతాల్లో భద్రపర్చుకోవాలని వ్యవసాయశాఖ జిల్లా అధికారి కె.రాబర్ట్పాల్ అన్నారు. మండలంలోని సూరంపేట,…
ప్రజాశక్తి-విజయనగరం : విభిన్న ప్రతిభావంతులకు అండగా ఉంటామని జిల్లా పరిషత్తు చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా స్థానిక మెకానిక్…