మరణించిన వారి పేర్లు తొలగించాలి
ప్రజాశక్తి-చీపురుపల్లి : మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని, యువ ఓటర్ల నమోదుపై బిఎల్ఒలు దృష్టిసారించాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఆదివారం గరివిడి, చీపురుపల్లి,…
ప్రజాశక్తి-చీపురుపల్లి : మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని, యువ ఓటర్ల నమోదుపై బిఎల్ఒలు దృష్టిసారించాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఆదివారం గరివిడి, చీపురుపల్లి,…
తొలి విడతలో 6,300 ఎకరాల పంపిణీకి రంగం సిద్ధం కొత్తగా మరో 1336 మందికి డి-పట్టాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన భూములకు మార్ట్గేజ్ ఎత్తివేత ప్రతి…
ప్రజాశక్తి-బొబ్బిలి : ఓవైపు భారీ, అతిభారీ వర్షాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు… మరోవైపు దాన్ని బలపరిచే విధంగా రోజురోజుకూ మారుతున్న వాతావరణ పరిస్థితులు… ఇంకోవైపు చూస్తే పంటంతా…
ప్రజాశక్తి – సీతంపేట: మండలంలోని వనాపురంలో 57వ నెంబరు పోలింగ్ స్టేషన్, పెదరామలోని 53 పోలింగ్ స్టేషన్ను ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి ఆదివారం పరిశీలించారు. స్పెషల్ క్యాంపెయిన్…
ప్రజాశక్తి- శృంగవరపుకోట : ఆర్ అండ్ బి రహదారుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాటి నిర్వహణను గాలికొదిలే యడంతో అవి అధ్వాన్నంగా మారాయి. అడుగుకో గొయ్యి…
ప్రజాశక్తి – వేపాడ : మండల కేంద్రంలోని వల్లంపూడి ఎస్సి కాలనీ వాసులు తాగునీటి కోసం కష్టాలు పడుతున్నారు. గత పది రోజుల నుండి కుళాయిల ద్వారా…
ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని సోంపురంలో ఆదివారం రాత్రి టిడిపి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర…
ప్రజాశక్తి- మెరక ముడిదాం: మండలంలోని ఉన్న అన్ని పిఎస్లకు సంబంధించిన ఓటర్ల జాబితాలను ఎటువంటి తప్పులూ లేకుండా, స్వచ్ఛమైన ఓటర్ల జాబితాలను తయారు చేయాలని ఆయా పిఎస్లకు…
ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏడు ఏకగ్రీవ పంచాయతీలు ఉండగా వాటికి ఇంతవరకు ఏకగ్రీవ పంచాయతీ ప్రోత్సాహకాలు అందలేదని, గ్రామాలు ఏ విధంగా…