విజయనగరం

  • Home
  • ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

విజయనగరం

ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

Dec 1,2023 | 20:21

 ప్రజాశక్తి-విజయనగరం కోట  :  ఎయిడ్స్‌ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ సూచించారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన అవగాహనా ర్యాలీని…

జాతీయ స్థాయి సైన్స్‌ పోటీలకు ధర్మవరం విద్యార్థి ఎంపిక

Dec 1,2023 | 20:20

 ప్రజాశక్తి-విజయనగరం :   31వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలకు ఎస్‌.కోట మండలం ధర్మవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి బోజంకి భరత్‌…

హెచ్‌ఐవి బాధితులతో సహపంక్తి భోజనం

Dec 1,2023 | 20:16

  ప్రజాశక్తి-విజయనగరం కోట :  హెచ్‌ఐవి బాధితులు, ట్రాన్స్‌ జెండర్ల పట్ల సమాజంలో వివక్షత పోగొట్టి సమాజంలో ఇతరులతో కలసి జీవించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పరచే లక్ష్యంతో…

కబ్జా దారుల నుంచి మా భూములు కాపాడండి

Dec 1,2023 | 20:14

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  భోగాపురం మండలం పోలిపల్లి గ్రామానికి ఆనుకొని సర్వే 27 లో ఉన్న తమ భూములను తమకు అప్పగించాలని అమనాం గ్రామానికి చెందిన…

నల్ల రిబ్బన్లతో అంగన్వాడీల నిరసన

Dec 1,2023 | 20:13

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ లు అమలు చేయాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన జిల్లా…

ఆడుదాం ఆంధ్రను జయప్రదం చేయండి

Dec 1,2023 | 20:12

 ప్రజాశక్తి-విజయనగరం  టౌన్‌  :   ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజవర్గాల కేంద్రాల్లో జరిగిన వైసిపి సామాజిక సాధికారిత బస్సుయాత్రకు విశేష స్పందన లభించిందని వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి…

యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టండి

Dec 1,2023 | 20:11

 ప్రజాశక్తి-విజయనగరం   :  పరిశ్రమలకు సకాలంలో అనుమతులు జారీ చేయడంతోపాటు, యూనిట్ల స్థాపనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక…

మహాకవి గురజాడకు నివాళి 

Nov 30,2023 | 21:16

 ప్రజాశక్తి-విజయనగరం కోట :     మహాకవి గురజాడ అప్పారావు 108వ వర్థంతి సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు గురువారం ఘనంగా నివాళులర్పించారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో…

ప్రజలు, పోలీసుల మధ్య మైత్రీ భావం

Nov 30,2023 | 21:15

 ప్రజాశక్తి-మెంటాడ  :   ప్రజలు, పోలీసులకు మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు పోలీసు శాఖ పలు కార్యక్రమాలు చేపడుతోందని జిల్లా ఎస్‌పి ఎం.దీపికా పాటిల్‌ అన్నారు. అందులో భాగంగానే…