విజయనగరం

  • Home
  • పంట నష్టపోయాం.. ఆదుకోండి

విజయనగరం

పంట నష్టపోయాం.. ఆదుకోండి

Dec 8,2023 | 21:55

ప్రజాశక్తి-కొత్తవలస :  భారీ వర్షాలతో పంట నష్టపోయామని, తమను ఆదుకోవాలని రైతులు.. అధికారులను కోరారు. శుక్రవారం మండలంలోని తుమ్మికాపల్లిలో వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని చైర్మన్‌ వి.కొండలరావు…

ఆదుకోకుంటే మన్నై పోతాం

Dec 8,2023 | 21:28

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి, గుర్ల, చీపురుపల్లి  :   ‘ప్రభుత్వం ఆదుకోకపోతే మన్నైపోతాం… చేతికి అందాల్సిన పంట నీటిపాలైంది…. ఈ నష్టాన్ని తాము భరించగలిగే పరిస్థితి లేదు……

విద్యాశాఖ అధికారులకు ఎస్‌ఎఫ్‌ఐ ధన్యవాదాలు

Dec 8,2023 | 21:22

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 500 కిలోమీటర్లు నిర్వహించిన సైకిల్‌ యాత్రలో గుర్తించిన సమస్యలు పరిష్కారం…

పోక్సో కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు

Dec 8,2023 | 20:41

ప్రజాశక్తి-విజయనగరం గుర్ల పోలీసు స్టేషనులో 2023లో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన గుర్ల మండలం గరికివలస గ్రామానికి చెందిన గుమ్మిడి ఆదినారాయణ (36)కు ప్రత్యేక పోక్సో న్యాయస్థానం…

ఆడుదాం ఆంధ్ర క్రీడా కిట్లు పంపిణీ 

Dec 8,2023 | 20:36

 ప్రజాశకి-విజయనగరం టౌన్‌:  డిసెంబర్‌ 15నుంచి జరగనున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కు క్రీడా కిట్లును డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం పంపిణీ చేశారు. శుక్రవారం…

రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్‌ పోటీలు ప్రారంభం

Dec 8,2023 | 20:35

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  స్థానిక రాజీవ్‌ క్రీడా ప్రాంగణంలో మూడు రోజులుపాటు జరుగనున్న రాష్ట్ర స్థాయి జూనియర్‌ ఫెన్సింగ్‌ పోటీలను డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం…

  14, 15 తేదీల్లో కలెక్టరేట్‌ వద్ద 36 గంటల నిరవధిక ధర్నా.

Dec 8,2023 | 20:34

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్‌ వద్ద ఈనెల 14,15తేదీల్లో 36గంటల నిరవధిక…

మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండాలి

Dec 8,2023 | 20:33

  ప్రజాశక్తి-విజయనగరం  :  మొదటి విడత నాడు -నేడు కింద చేపట్టిన పనులన్నిటినీ డిసెంబర్‌ 21 న మెగా లాంచింగ్‌ చేయనున్నారని, ఈ లోపల స్కూల్‌ మెయింటెనెన్సు…

ఉచిత సలహాలు మానుకొని రైతులను ఆదుకోవాలి

Dec 8,2023 | 20:32

 ప్రజాశక్తి-విజయనగరంకోట  :  తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడం మానుకొని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పి.అశోక్‌గజపతిరాజు అన్నారు. ఒకప్పుడు తుపానుతో…