విజయనగరం

  • Home
  • దళితులకు భూ హక్కు పత్రాలు

విజయనగరం

దళితులకు భూ హక్కు పత్రాలు

Nov 30,2023 | 20:26

 ప్రజాశక్తి- బొబ్బిలిరూరల్‌ : దళితులు తాము సంపాదించుకున్న ప్రభుత్వ భూములకు సంపూర్ణ భుహక్కు పత్రాలను తమ ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే శంబంగి చినప్పలనాయుడు అన్నారు. గురువారం…

కొంతమంది కార్మికులనే తీసుకుంటే ఊరుకోం

Nov 30,2023 | 20:25

ప్రజాశక్తి – పూసపాటిరేగ : కొంత మంది కార్మికులను పనిలోకి తీసుకొని కొంత మందిని వదిలేస్తామంటే ఊరుకునేది లేదని మైలాన్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు నల్ల…

కాలుష్య నివారణకు చర్యలు తీసుకోండి

Nov 30,2023 | 20:24

ప్రజాశక్తి- కొత్తవలస:  కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ డిమాండ్‌ చేసింది. పట్టణ కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ గురు వారం పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల…

గురజాడకు ఘనంగా నివాళులు

Nov 30,2023 | 11:37

గురజాడ గేయాలతో ర్యాలీ ఆయన వాడిన వస్తువులు ప్రదర్శనతో ప్రజాశక్తి-విజయనగరం కోట : మహాకవి గురజాడ అప్పారావు 108వ వర్థంతిని పురష్కరించుకుని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో…

కుక్కల దాడిలో 20 మేకలు మృతి

Nov 29,2023 | 21:37

  ప్రజాశక్తి – వంగర : వీధి కుక్కల దాడిలో 20 మేకలు మృతి చెందిన ఘటన మండలంలోని మడ్డువలసలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడు…

అరాచక పాలనను అంతమొందించాలి

Nov 29,2023 | 21:36

ప్రజాశక్తి- దత్తి రాజేరు:  వైసిపి అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల వల్ల అన్ని రంగాల ప్రజలూ ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ అరాచక పాలన కొనసాగకుండా అంతమొందించాలని మాజీ మంత్రి,…

సమస్యల పరిష్కారమే ఎస్‌ఎఫ్‌ఐ లక్ష్యం

Nov 29,2023 | 21:35

ప్రజాశక్తి -పూసపాటిరేగ : విద్యారంగ సమస్యల పరిష్కారమే ఎస్‌ఎఫ్‌ఐ లక్ష్మమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ వెంకటేష్‌ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ మండల మహా…

రామభద్రపురంలో నిషేధిత బిటి-3 పత్తి సాగు

Nov 29,2023 | 21:32

ప్రజాశక్తి- బొబ్బిలి:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన బిటి-3 పత్తి రామభద్రపురం మండలంలో గప్‌ చుప్‌గా సాగు చేస్తున్నారు. ఈ పత్తి సాగు వల్ల పర్యావరణానికి ముప్పు…

కాఫీ షాప్‌ ప్రారంభం

Nov 29,2023 | 20:56

 ప్రజాశక్తి-విజయనగరం కోట  :  పర్యావరణానికి హాని కలగని వాటిని ప్రోత్సహించాలని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. స్థానిక ఉడా కాలనీ ఫేస్‌ -3 ఆర్‌ఆర్‌ ఎబిలిడి…