విజయనగరం

  • Home
  • 21రోజుల్లో ధాన్యం కొనుగోలు చెల్లింపులు

విజయనగరం

21రోజుల్లో ధాన్యం కొనుగోలు చెల్లింపులు

Nov 23,2023 | 21:14

 ప్రజాశక్తి-మెరకముడిదాం  :  ధాన్యం కొనుగోలు చెల్లింపులను ప్రభుత్వం 21 రోజులు లోపు జమ చేస్తుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాస రావు తెలిపారు. పౌర సరఫరాల…

478 మందికి కల్యాణమస్తు

Nov 23,2023 | 21:12

ప్రజాశక్తి-విజయనగరం  :  వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా పథకం కింద జిల్లాలోని 478 మంది నవ వధువులకు రూ.2కోట్ల, 79 లక్షల 90వేలు విడుదల అయ్యింది.…

27, 28 న జరిగే మహా ధర్నాను విజయవంతం చేయండి

Nov 23,2023 | 21:05

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో తలపెట్టిన మహాధర్నాలో పాల్గొని…

నేత్ర రోగులకు వరం…

Nov 23,2023 | 21:03

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : స్థానిక జిల్లా కేంద్రాసుపత్రిలో నేత్రవైద్య విభాగానికి రోజురోజుకు ఎనలేని ఆదరణ లభిస్తోంది. గతంలో నేత్రవైద్యానికి సంబంధించిన ఆపరేషన్లు, చికిత్సల కోసం విజయనగరం, విశాఖపట్నంలో గల…

డిసెంబర్‌ 16,17 తేదీల్లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు

Nov 23,2023 | 21:02

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : డిసెంబర్‌ 16,17 తేదీల్లో ఎస్‌ఎఫ్‌ఐ 31వ జిల్లా మహాసభలు నెల్లిమర్లలో జరుగు తాయని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి హెచ్‌ వెంకటేష్‌, పి.రామ్మోహన్‌…

రెండు పోలీసు స్టేషన్లు అప్‌గ్రేడ్‌

Nov 23,2023 | 20:58

 ప్రజాశక్తి- భోగాపురం :  రాష్ట్ర వ్యాప్తంగా 45 పోలీస్‌స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఇటీవల జిఒ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మన జిల్లాకు చెందిన…

రైల్వేను ప్రయివేటీకరణ చేయొద్దు

Nov 23,2023 | 20:55

 ప్రజాశక్తి -విజయనగరం టౌన్‌, బొబ్బిలి :  రైల్వే రంగాన్ని ప్రయివేటీకరణ చేయొద్దని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, పాసింజర్‌ రైళ్లు, జనరల్‌ బోగీలు పెంచాలని, రాయితీలను పునరుద్దరించాలని డిమాండ్‌…

వైసిపికి మరోసారి అవకాశమివ్వండి

Nov 23,2023 | 20:52

ప్రజాశక్తి- డెంకాడముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి, వైసిపి ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలని ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు కోరారు. జగనే రాష్ట్రానికి ఎందుకు కావాలి కార్యక్రమం…

పాఠశాలల ఆకస్మిక పరిశీలన

Nov 23,2023 | 20:49

ప్రజాశక్తి – పూసపాటిరేగ విద్యార్థుల సామర్థ్యాలు, ఉపాద్యాయుల పనితీరుపై విద్యాశాఖాధికారులు గురువారం మండలంలో పలు పాఠశాలలో ఆకస్మిక పరిశీలన చేశారు. జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు రెండు…