మాది రైతు ప్రభుత్వం
ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్ : తమది రైతుల మేలు కోరే ప్రభుత్వమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం మండలంలోని పక్కి, దిబ్బగుడ్డివలస, గోపాలరాయుడుపేట గ్రామాల్లో రైతు భరోసా…
ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్ : తమది రైతుల మేలు కోరే ప్రభుత్వమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం మండలంలోని పక్కి, దిబ్బగుడ్డివలస, గోపాలరాయుడుపేట గ్రామాల్లో రైతు భరోసా…
ప్రజాశక్తి-బొబ్బిలి : ఈ నెల 27, 28వ తేదీల్లో విజయవాడలో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ కోరారు. శుక్రవారం పట్టణంలోని…
ప్రజాశక్తి-బొండపల్లి : చంద్రబాబు అధికారంలోకి రావడం ద్వారా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ అని మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తెలిపారు. శుక్రవారం మండలంలోని ఎం.కొత్తవలస, కొవ్వాడపేట గ్రామాల్లో…
ప్రజాశక్తి-భోగాపురం : మండలంలోని సవరవిల్లి గ్రామంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 25 పాకలు దగ్ధమయ్యాయి. ఈ గ్రామంలో జాతీయ రహదారి ఆనుకొని…
ప్రజాశక్తి-శృంగవరపుకోట : మంచి విలువలతో కూడిన విద్య మన ఆర్థిక స్థితిగతులను మార్చుతుందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ తెలిపారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో తెలుగు…
ప్రజాశక్తి-విజయనగరం కోట : ఎపిఎస్ఆర్టిసి జోనల్ వర్కుషాప్ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులు శుక్రవారం సిఐటియులో చేరారు. ఈ సందర్భంగా కార్మికులను ఆ యూనియన్ రాష్ట్ర కన్వీనర్…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : వైసిపి ఎన్నికల దారిలో రహదారి కుదుపులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇవి ఓట్ల రూపంలో ఆ పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం…
ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్/కలెక్టరేట్ : మన్యంలో శుక్రవారవారం వేకువజాము నుంచి ముసురు ప్రారంభమైంది. దీంతో ఆరుగాలం కష్టించి పంటలు చేతికందేసరికి నీటిపాలవుతుందేమోనన్న రైతుల్లో గుబులు పట్టుకుంది. ఇప్పటికే…
ప్రజాశక్తి -పార్వతీపురం : విద్యారంగంలో నెలకొన్న స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ పోరుబాటు పట్టింది. శుక్రవారం స్థానిక ఆర్టిసి కాంప్లెక్సు వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు,…