విజయనగరం

  • Home
  • వైసిపికి రహదారి కుదుపులు

విజయనగరం

వైసిపికి రహదారి కుదుపులు

Nov 24,2023 | 20:57

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :   వైసిపి ఎన్నికల దారిలో రహదారి కుదుపులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇవి ఓట్ల రూపంలో ఆ పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం…

మన్యంలో ముసురు… రైతుల్లో గుబులు

Nov 24,2023 | 20:35

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌/కలెక్టరేట్‌ :  మన్యంలో శుక్రవారవారం వేకువజాము నుంచి ముసురు ప్రారంభమైంది. దీంతో ఆరుగాలం కష్టించి పంటలు చేతికందేసరికి నీటిపాలవుతుందేమోనన్న రైతుల్లో గుబులు పట్టుకుంది. ఇప్పటికే…

విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ పోరుబాట

Nov 24,2023 | 20:33

ప్రజాశక్తి -పార్వతీపురం  :  విద్యారంగంలో నెలకొన్న స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ పోరుబాటు పట్టింది. శుక్రవారం స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్సు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు,…

వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహం ఆవిష్కరణ

Nov 24,2023 | 20:24

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కాలజ్ఞాన స్ఫూర్తి ప్రదాత వీరబ్రహ్మేంద్రస్వామి కాంస్య విగ్రహాన్ని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం…

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు : కలెక్టర్‌

Nov 24,2023 | 20:21

 ప్రజాశక్తి-విజయనగరం  :  ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా వచ్చే ఫారమ్‌ 6, 7, 8 పరిశీలన 15 రోజుల్లోనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి…

అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు

Nov 24,2023 | 20:19

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :   అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమస్యలు పరిష్కారానికి, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు కోసం వచ్చేనెల 8న చేపట్టనున్న సమ్మెకు సంపూర్ణ సహకారం అందిస్తామని…

యాంటీ బయోటిక్స్‌ వాడకంతో ముప్పు

Nov 24,2023 | 20:15

 ప్రజాశక్తి-విజయనగరం   :  యాంటిబయాటిక్స్‌ వాడకంతో ముప్పు పొంచి ఉందని డిఎంహెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు అన్నారు. ప్రజలలో యాంటీబయటిక్స్‌ వాడకం ఎక్కువగా ఉండడంతో దీన్ని తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు…

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

Nov 24,2023 | 20:12

 ప్రజాశక్తి-విజయనగరం  :  బాలికపై అత్యాచారానికి పాల్పడిన గుర్ల మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన యాళ్ల గణపతి(29)కి ప్రత్యేక పోక్సో న్యాయ స్థానం 20ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేలు…

నిందితులకు కఠిన శిక్ష పడాలి : ఎస్‌పి

Nov 24,2023 | 19:52

ప్రజాశక్తి-విజయనగరం : మహిళలపై జరిగే దాడుల్లో నమోదైన కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష పడేలా దర్యాప్తు క్షుణ్ణంగా చేయాలని ఎస్‌పి. ఎం.దీపిక పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం…