మన్యం-జిల్లా

  • Home
  • వికలాంగులు, సీనియర్‌ సిటిజన్లకు ఫారం -12 డి

మన్యం-జిల్లా

వికలాంగులు, సీనియర్‌ సిటిజన్లకు ఫారం -12 డి

Mar 30,2024 | 21:00

పార్వతీపురంరూరల్‌ : వికలాంగులు, 85 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లు ఇంటి వద్ద ఓటింగ్‌ సౌకర్యం కోసం ఫారం 12 డిను సమర్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌…

మరో అవకాశమివ్వాలి : రాజన్నదొర

Mar 30,2024 | 20:58

సాలూరు : ఎమ్మెల్యేగా మరో అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుగులు పెట్టిస్తానని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. మండలంలోని పెదపదంలో ఆయన గ్రంథాలయ సంస్థ జిల్లా…

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం

Mar 30,2024 | 20:57

పార్వతీపురం : రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా, సమర్ధవంతంగా నిర్వహించాలన్నదే లక్ష్యంగా అవసరమైన శిక్షణను అందించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. ఇవిఎం గోడౌన్‌ను వివిధ రాజకీయ…

ఒడిశా దూకుడును పట్టించుకోని ఆంధ్రా అధికారులు

Mar 30,2024 | 20:55

సాలూరురూరల్‌ : 15 ఏళ్లుగా వివాదాస్పద గ్రామాల్లోకి ఒడిశా అధికారులు అభివృద్ధి, సంక్షేమం పేరిట అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నా ఆంధ్రా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని…

గుమ్మిడిగెడ్డకు మోక్షమెప్పుడో?

Mar 30,2024 | 20:52

కురుపాం: దశాబ్దాల కాలం నుంచి గుమ్మడిగెడ్డ మినీ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు జరగక రైతులకు నిరాశ మిగిలింది. పనులు జరుగుతుంటే గిరిజన ప్రాంతంలో గిరిజన రైతాంగంతో పాటు…

ఎసిబికి చిక్కిన ‘పెంట’

Mar 30,2024 | 20:50

మక్కువ : మండలంలోని కాశీపట్నం పంచాయతీ పరిధిలో కార్యదర్శిగా పనిచేస్తున్న పెంట మురళి రూ.2600 లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. మండలంలోని కన్నంపేటకు చెందిన చీకటి…

ప్రాథమిక స్థాయి విద్యా ప్రమాణాలు పెరగాలి

Mar 30,2024 | 20:48

గుమ్మలక్ష్మీపురం: జిల్లాలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ శనివారం విస్తృతంగా పర్యటించారు. తొలుత గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌…

మన్యంలో అధికారి పర్యటన – ప్రధాన ఉపాధ్యాయునిపై ఆగ్రహం

Mar 30,2024 | 10:44

పార్వతీపురం (మన్యం) : పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ పర్యటిస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం జ.డ్పి.హెచ్‌.ఎస్‌ పాఠశాలలో డిజిటల్‌ క్లాస్‌ రూంను…

రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడాలి

Mar 29,2024 | 21:54

కొత్తవలస : రాష్ట్రానకి పట్టిన గ్రహణం విగ్రహణం వీడి అభివృద్ధి జరగాలని ఎస్‌ కోట నియోజకవర్గం టిడిపి అభ్యర్థిని కోళ్ల లలిత కుమారి అన్నారు. శుక్రవారం రాత్రి…