వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు ఫారం -12 డి
పార్వతీపురంరూరల్ : వికలాంగులు, 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇంటి వద్ద ఓటింగ్ సౌకర్యం కోసం ఫారం 12 డిను సమర్పించాలని జాయింట్ కలెక్టర్ ఎస్…
పార్వతీపురంరూరల్ : వికలాంగులు, 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇంటి వద్ద ఓటింగ్ సౌకర్యం కోసం ఫారం 12 డిను సమర్పించాలని జాయింట్ కలెక్టర్ ఎస్…
సాలూరు : ఎమ్మెల్యేగా మరో అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుగులు పెట్టిస్తానని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. మండలంలోని పెదపదంలో ఆయన గ్రంథాలయ సంస్థ జిల్లా…
పార్వతీపురం : రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా, సమర్ధవంతంగా నిర్వహించాలన్నదే లక్ష్యంగా అవసరమైన శిక్షణను అందించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ఇవిఎం గోడౌన్ను వివిధ రాజకీయ…
సాలూరురూరల్ : 15 ఏళ్లుగా వివాదాస్పద గ్రామాల్లోకి ఒడిశా అధికారులు అభివృద్ధి, సంక్షేమం పేరిట అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నా ఆంధ్రా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని…
కురుపాం: దశాబ్దాల కాలం నుంచి గుమ్మడిగెడ్డ మినీ రిజర్వాయర్ నిర్మాణ పనులు జరగక రైతులకు నిరాశ మిగిలింది. పనులు జరుగుతుంటే గిరిజన ప్రాంతంలో గిరిజన రైతాంగంతో పాటు…
మక్కువ : మండలంలోని కాశీపట్నం పంచాయతీ పరిధిలో కార్యదర్శిగా పనిచేస్తున్న పెంట మురళి రూ.2600 లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. మండలంలోని కన్నంపేటకు చెందిన చీకటి…
గుమ్మలక్ష్మీపురం: జిల్లాలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ శనివారం విస్తృతంగా పర్యటించారు. తొలుత గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్…
పార్వతీపురం (మన్యం) : పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పర్యటిస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం జ.డ్పి.హెచ్.ఎస్ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూంను…
కొత్తవలస : రాష్ట్రానకి పట్టిన గ్రహణం విగ్రహణం వీడి అభివృద్ధి జరగాలని ఎస్ కోట నియోజకవర్గం టిడిపి అభ్యర్థిని కోళ్ల లలిత కుమారి అన్నారు. శుక్రవారం రాత్రి…