మన్యం-జిల్లా

  • Home
  • గిరిజనులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

మన్యం-జిల్లా

గిరిజనులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Mar 9,2024 | 21:08

అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు కరువు నేడు గిరిజన ప్రాంతం బంద్‌ ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : రాష్ట్రంలో షెడ్యూల్‌ ఏరియా పెంపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…

బహుళ పంటల విధానంతో జీవ వైవిధ్యం అభివృద్ధి

Mar 8,2024 | 21:47

 ప్రజాశక్తి – పాచిపెంట : నేలను ఏడాది అంతా ఏదో ఒక పంటతో కప్పి ఉంచాలని, అలా చేసినప్పుడే భూమిలో జీవవైవిద్యం పెరిగి భూసార పరిరక్షణ జరుగుతుందని…

మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించిన వైసిపి

Mar 8,2024 | 21:47

పార్వతీపురంరూరల్‌ : ముస్లిం, మైనార్టీల సంక్షేమాన్ని వైసిపి ప్రభుత్వం అటకెక్కించిందని, గతంలో ముస్లింల కోసం టిడిపి అమలు చేసిన పథకాలను రద్దు చేస్తూ వారికి అన్యాయం చేసిందని…

జయకృష్ణకే టికెట్‌ ఇవ్వాలి

Mar 8,2024 | 21:46

 ప్రజాశక్తి – వీరఘట్టం : పాలకొండ నియోజకవర్గం టికెట్టు నిమ్మక జయకృష్ణకే ఇవ్వాలని అరకు పార్లమెంటరీ బిసి సెల్‌ కన్వీనర్‌ పి.కృష్ణమూర్తి నాయుడు, మండల అధ్యక్షులు ఉదయాన…

శైవక్షేత్రాలకు పోటెత్తిన జనం

Mar 8,2024 | 21:45

పాచిపెంట: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో గల పలు శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. శుక్రవారం వేకుజాము నుండే భక్తులతో శివాలయాలు కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా మండలంలోని పనుకువలస…

బొత్స నోట బెల్లాన మాట

Mar 8,2024 | 21:00

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : జిల్లా వైసిపిలో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యుర్థులు యథాతథంగానే కొనసాగే అవకాశం ఉందా? అంటే ఔననే సమాధానమే…

నగర పంచాయతీలనియంత పాలన

Mar 8,2024 | 20:51

  ప్రజాశక్తి-నెల్లిమర్ల : నగర పంచాయతీలో నియంతపాలన కొనసాగుతోందని, దీనివల్ల పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలుగుతోందని పలువురు వైసిపి కౌన్సిలర్లు, నాయకులు తెలిపారు. స్థానిక మొయిద…

మహిళల సారధ్యంలోనే ఉద్యమాలు విజయవంతం

Mar 8,2024 | 20:40

  ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మహిళలు ఉద్యమాల్లోకి వచ్చి సారధ్యం వహిస్తే తప్పక విజయవంతమవుతాయని ప్రముఖ కవి గంటేడ గౌరి నాయుడు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం…

మెట్రిక్‌ సిగల్స్‌ లేక గిరిజనులు అవస్థలు

Mar 8,2024 | 20:37

బయో ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : బయోమెట్రిక్‌ విధానం రద్దుచేసి పాత పద్ధతిలోనే ప్రతి నెలా రేషన్‌ బియ్యం ఇవ్వాలని మండలంలోని నెల్లికెక్కువ గ్రామ గిరిజనులు దుడ్డుఖల్లు…