మన్యం-జిల్లా

  • Home
  • సబ్‌ స్టేషన్‌ ప్రారంభించిన డిప్యూటీ సిఎం

మన్యం-జిల్లా

సబ్‌ స్టేషన్‌ ప్రారంభించిన డిప్యూటీ సిఎం

Mar 4,2024 | 21:34

ప్రజాశక్తి – సాలూరు: పట్టణంలోని గుమడాం లేఅవుట్‌ -5లోని ఇళ్లు, టిడ్కో ఇళ్లకు సంబంధించిన విద్యుత్‌ సరఫరా కోసం నిర్దేశించిన 33/11 కెవి సబ్‌స్టేషన్‌ను సోమవారం డిప్యూటీ…

రక్త హీనతపై సంపూర్ణ అవగాహన అవసరం : కలెక్టర్‌

Mar 4,2024 | 21:35

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : రక్త హీనతపై గ్రామ స్థాయిలో సంపూర్ణ అవగాహన ఉండాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదేశించారు. జిల్లాలో అమలు చేస్తున్న పదేళ్లలోపు పిల్లల్లో…

వైసిపిలో భర్త..టిడిపిలోకి భార్య

Mar 4,2024 | 21:29

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  ఔను…! భర్త వైసిపిలో కొనసాగుతుండగా భార్య టిడిపిలోకి జంప్‌ అయ్యారు. ఒకరు ఉన్న పదవి కోసం పార్టీలో కొనసాగుతుండగా, మరొకరు…

సూపర్‌ సిక్స్‌’ను ప్రతిఒక్కరికీ అవగాహన

Mar 3,2024 | 21:49

ప్రజాశక్తి – వీరఘట్టం :బాబు షూరిటీ …భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా సూపర్‌ సిక్స్‌ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని పట్టణ టిడిపి అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ,…

నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

Mar 3,2024 | 21:47

చక్కగా చుక్కల మందు పంపిణీ పార్వతీపురం రూరల్‌ : పోలియో చుక్కల మందు కార్యక్రమం చక్కగా జరిగిందని జిల్లా వైద్యాధికారి బి జగన్నాధరావు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన…

పల్లె రహదారులకు మోక్షం కలిగేనా?

Mar 3,2024 | 21:23

ప్రజాశక్తి – వీరఘట్టం: ఏ గ్రామంలోని రోడ్లును చూసినా అధ్వాహ్నంగా దర్శనమిస్తున్నాయి. మీ గ్రామాలకు రహదారి సౌకర్యంతో పాటు అనేక మౌలిక వసతులు కల్పిస్తామని సమయం వచ్చినప్పుడల్లా…

సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి

Mar 3,2024 | 21:22

ప్రజాశక్తి – కొమరాడ : గిరిజనులు సాగు చేస్తున్న పోడు, అన్యాక్రాంతమైన భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజన సంఘం నాయకులు రాము డిమాండ్‌ చేశారు. ఈ మేరకు…

పోలియో రహిత సమాజం ఆవిష్కృతం కావాలి

Mar 3,2024 | 21:20

ప్రజాశక్తి – సాలూరు : పోలియో రహిత సమాజం ఆవిష్కృతం కావాలని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. ఆదివారం జరిగిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆయన…

నివురుగప్పిన నిప్పులా గ్రూపు రాజకీయాలు

Mar 3,2024 | 21:19

ప్రజాశక్తి – సాలూరు : నియోజకవర్గ అధికారపార్టీలో అసమ్మతి, గ్రూపు రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా వున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత…