మన్యం-జిల్లా

  • Home
  • ఏజెన్సీలో రహదారు(ణా)లు

మన్యం-జిల్లా

ఏజెన్సీలో రహదారు(ణా)లు

Feb 28,2024 | 21:32

ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల బతుకులు మాత్రం మారలేదు. కంప్యూటర్‌ యుగంలో చంద్రం మండలంపై అడుగుపెట్టి ఇల్లు నిర్మించుకోవడానికి ఒకవైపున సన్నాహాలు చేస్తుంటే నేటికీ సీతంపేట ఏజెన్సీలో…

అందరూ ఆరోగ్యంగా ఉండాలి

Feb 27,2024 | 21:50

ప్రజాశక్తి – వీరఘట్టం : అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని సర్పంచ్‌ సిస్టు మధుసూదనరావు అన్నారు. మండలంలోని…

కొటియా గ్రామాల్లో వైద్యశిబిరం

Feb 27,2024 | 21:48

ప్రజాశక్తి – సాలూరురూరల్‌ : మండలంలోని కొటియా గ్రూపు గ్రామాల్లో మెగా వైద్య శిబిరాన్ని ఎఎస్‌పి సునీల్‌ షరోన్‌ సాలూరు రూరల్‌ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం…

కలిసి పనిచేద్దాం… విజయ దుందభి మోగిద్దాం

Feb 27,2024 | 21:43

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా నియోజకవర్గంలోని టిడిపి అభ్యర్థి విజయానికి కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీతో విజయం సాధిద్దామని టిడిపి రాష్ట్ర అధికార…

‘వెలుగె’టు పోయింది?

Feb 27,2024 | 21:39

 ప్రజాశక్తి – గరుగుబిల్లి: జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న మండలం అన్న విషయం అధికారులకు తెలుసు. అయినా తమను ఎవరు ఏం చేస్తారులే అన్న ధీమో,…

పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలి

Feb 27,2024 | 21:17

 ప్రజాశక్తి – పార్వతీపురం : మార్చి 3న తలపెట్టిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ బగాది జగన్నాథ…

ఆశ్రమ పాఠశాలను ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల సందర్శన

Feb 27,2024 | 21:15

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం :  మండలంలో ఇటీవల టిక్కబాయి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి తాడంగి వంశీ మృతి గల కారణాలను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులను…

అభివృద్ధి పనులు నిలిపేయాలంటూ ఆదేశం

Feb 27,2024 | 21:14

 ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : పట్టణంలో అభివృద్ధి పనుల విషయం చైర్‌పర్సన్‌కు, కౌన్సిల్‌ సభ్యులకు మధ్య వాగ్వివాదం జరగడంతో పనులను నిలిపివేయాలని చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి…

విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

Feb 27,2024 | 21:18

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి విష్ణు చరణ్‌ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.…