మన్యం-జిల్లా

  • Home
  • మాతృభాషను మరవకూడదు

మన్యం-జిల్లా

మాతృభాషను మరవకూడదు

Feb 21,2024 | 21:42

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం: ప్రపంచంలో ఎన్ని భాషలున్నా మాతృభాషను మరువ కూడదని గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ టి.శ్రీవరం అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం డిగ్రీ…

రేషన్‌ సరుకులు భద్రం

Feb 21,2024 | 21:31

 ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం  : గోదాములలో సరుకులను తడి లేని ప్రదేశాల్లో నిల్వ చేస్తే సరుకులు పాడవకుండా భద్రంగా ఉంటాయని సివిల్‌ సప్లై సంస్థ విశాఖ జోనల్‌ మేనేజర్‌ ఎన్‌…

గిరిజనుల ధర్నా

Feb 21,2024 | 21:30

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : కురుపాం మండలం టేకరకండి వద్ద చేపడుతున్న గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ…

పివిటిజిల బలోపేతానికి కృషి

Feb 21,2024 | 21:29

ప్రజాశక్తి-సీతంపేట : ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పివిటిజిల బలోపేతానికి కృషి చేస్తున్నామని గిరిజన సహకార సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.సురేష్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం సీతంపేట జిసిసి…

ఎన్నికల పనులు పూర్తి

Feb 21,2024 | 21:28

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు జిల్లాలో ఎన్నికల పనులు పూర్తి చేశామని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. రాజకీయ పార్టీలతో బుధవారం జిల్లా కలెక్టర్‌…

బకాయి జీతాలివ్వాలని గ్రీన్‌ అంబాసిడర్ల ధర్నా

Feb 21,2024 | 21:28

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  : 12 నెలలుగా బకాయి ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని ఎపి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన బుధవారం కలెక్టరేట్‌ వద్ద…

మరో గిరిజన విద్యార్థిని మతి

Feb 21,2024 | 21:27

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలో అనారోగ్యంతో విద్యార్థుల వరుస మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా మండలంలోని భద్రగిరి గురుకుల బాలికల ( పిటిజి) పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని…

ఆదివాసీల ఆరోగ్యానికి నిర్లక్ష్యం చెద

Feb 21,2024 | 21:26

ప్రజాశక్తి-సాలూరు : ఒకే గొడుగు కింద పని చేసే వివిధ రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఒక్కో విధమైన సౌకర్యాలు ఉండడం పట్ల గిరిజనుల్లో వ్యతిరేకత…

ఎన్నికలకు సిద్ధంకండి

Feb 21,2024 | 21:25

ప్రజాశక్తి-మక్కువ : కొద్ది రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు వాలంటీర్లంతా సిద్ధంగా ఉండాలని, అలాగే ప్రజలను కూడా సిద్ధం చేయాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర వాలంటీర్లకు పిలుపునిచ్చారు.…