టెన్త్ ఫలితాల్లో మన్యం జిల్లా ఫస్ట్
96.37 శాతం ఉత్తీర్ణత 91.82 శాతంతో విజయనగరం జిల్లాకు 5 వ స్థానం ఉమ్మడి జిల్లాలో 235 పాఠశాలల్లో నూరుశాతం ఫలితాలు బాలికలదే పైచేయి ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్/విజయనగరం…
96.37 శాతం ఉత్తీర్ణత 91.82 శాతంతో విజయనగరం జిల్లాకు 5 వ స్థానం ఉమ్మడి జిల్లాలో 235 పాఠశాలల్లో నూరుశాతం ఫలితాలు బాలికలదే పైచేయి ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్/విజయనగరం…
ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరం పార్లమెంట్ స్థానానికి వైసిపి అభ్యర్థిగా ఎంపి బెల్లానచంద్రశేఖర్ సోమవారం నామినేషన్ వేశారు. తన నామినేషన్పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్.నాగలక్ష్మికి ందజేశారు.…
ప్రజాశక్తి – నెల్లిమర్ల : దివంగత మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు రాజకీయ చరిత్ర గజపతినగరం నియోజకవర్గంతో మొదలై సతివాడ నియోజక వర్గంలో ఎక్కువ కాలం సాగి,…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య అందించాలనే సంకల్పంతో నియోజకవర్గ కేంద్రమైన కురుపాం సమీపంలో గల టేకరికండిలో ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు…
సాలూరు రూరల్: పట్టణంలోని 12, 13, 14, 16, 17 వార్డుల్లో టిడిపి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
సాలూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని రామా కాలనీలో డిప్యూటీ సిఎం రాజన్నదొర సోమవారం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత…
మక్కువ: మండలంలోని శంబర, ఎస్ పెద్దవలస పంచాయతీ పరిధిలోని అన్ని చెరువు పనుల వద్ద సోమవారం మస్తర్లను ఎపిఒ ఈశ్వరమ్మ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూలీలతో…
గుమ్మలక్ష్మీపురం : ఏజెన్సీలో ఎన్నో ఏళ్లనాటి వృక్షాలకు కాలం చెల్లడంతో కూలుతున్నాయి. ఇందులో భాగంగానే గుమ్మలక్ష్మీపురం తపాల శాఖ కార్యాలయం వీధిలో ఉన్న భారీ వక్షం సోమవారం…
సాలూరు : గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు వరుసగా రెండో ఏడాది వచ్చాయి. గత ఏడాది రాష్ట్రంలో జిల్లా మొదటి…