మన్యం-జిల్లా

  • Home
  • బంద్‌ విజయవంతానికి విస్తృత ప్రచారం

మన్యం-జిల్లా

బంద్‌ విజయవంతానికి విస్తృత ప్రచారం

Feb 14,2024 | 21:46

ప్రజాశక్తి- పార్వతీపురం టౌన్‌: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌, మతతత్వ విధానాలను రైతులు, కార్మికులు ప్రతిఘటించి ఈ నెల 16న చేపట్టే గ్రామీణ భారత్‌ బంద్‌, కార్మికుల…

నిర్మాణాత్మక ఆలోచనలకు నిలువుటద్దం సంజీవయ్య

Feb 14,2024 | 21:41

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : నిర్మాణాత్మక ఆలోచనలకు నిలువుటద్దం దామోదరం సంజీవయ్యని డిఆర్‌ఒ జి.కేశవనాయుడు కొనియాడారు. మాజీ సిఎం దామోదరం సంజీవయ్య జయంతి ఉత్సవాలను బుధవారం కలెక్టరేట్‌లో సాంఘిక సంక్షేమ…

హామీలు అమలు చేయాలి

Feb 14,2024 | 21:38

ప్రజాశక్తి-వీరఘట్టం: జిఒ 57, 132 ప్రకారం పంచాయతీకి వచ్చిన ఆదాయంలో 60 శాతం నిధులు జీతాలకు వెచ్చించి, ఇస్తున్న జీతాలు పెంచి అందించాలని ఎపి పంచాయతీ వర్కర్స్‌…

అపజయాలే విజయాలకు మెట్లు

Feb 14,2024 | 21:36

ప్రజాశక్తి-మక్కువ : అపజయాలకు భయపడకుండా వాటిని మెట్లుగా మలుచుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని గిరిజన విద్యార్థులకు డిప్యూటీ సిఎం రాజన్నదొర హితబోధ చేశారు. బుధవారం మండలంలోని…

అవినీతికి పాల్పడ్డ వారిపై న్యాయవిచారణ : లోకేష్‌

Feb 14,2024 | 21:35

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి  : వైసిపి ఐదేళ్ల పాలనలో అవినీతికి పాల్పడ్డ ప్రజాప్రతినిధులపైనా, అధికారులపైనా జ్యుడీషియల్‌ ఎంక్వయిరీ వేసి శిక్షలు పడేలా చర్యలు చేపడతామని టిడిపి జాతీయ…

ఉత్తరాంధ్ర దోపిడీకి ఆ ముగ్గురికే లైసెన్స్‌

Feb 14,2024 | 21:31

 ప్రజాశక్తి-సాలూరు,పార్వతీపురం రూరల్‌, బాడంగి  : ఉత్తరాంధ్ర జిల్లాల దోపిడీకి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ముగ్గురు వైసిపి నేతలకు లైసెన్సు ఇచ్చారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌…

ఉద్యోగుల సమస్యలపై దశల వారీ పోరాటం

Feb 14,2024 | 21:30

 ప్రజాశక్తి – కురుపాం : ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల కోసం ఎపి జెఎసి పిలుపుమేరకు దశల వారి పోరాటాలు చేస్తామని కురుపాం తాలూకా యూనిట్‌…

సిహెచ్‌డబ్ల్యుల సామూహిక దీక్షలు

Feb 14,2024 | 21:27

ప్రజాశక్తి-సీతంపేట : సిహెచ్‌డబ్ల్యులను ఆశాలుగా మార్పు చేయాలని, రూ.పది వేలు వేతనం ఇవ్వాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని సీతంపేట ఐటిడిఎ వద్ద కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌…

లోకేష్‌కి కనీస అవగాహన లేదు

Feb 14,2024 | 21:28

ప్రజాశక్తి – కురుపాం : ఏ జిల్లాలో మీటింగ్‌ పెట్టారో కనీస అవగాహన లేకుండా నారా లోకేష్‌ మాట్లాడారని ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి ఎద్దేవాచేశారు. బుధవారం తమ కోట…