మన్యం-జిల్లా

  • Home
  • ప్రజా సంకల్పయాత్ర హామీల అమలేది?

మన్యం-జిల్లా

ప్రజా సంకల్పయాత్ర హామీల అమలేది?

Apr 30,2024 | 21:12

ప్రజాశక్తి- బొబ్బిలి : గత ప్రజా సంకల్ప యాత్ర బహిరంగ సభలో ప్రజలు, కార్మికులు, రైతులకు ఇచ్చిన హామీలను ఎక్కడ అమలు చేశారని ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్‌…

ప్రచారం చేస్తుండగా .. సొమ్మసిల్లిపడిపోయిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సంధ్యారాణి

Apr 30,2024 | 13:27

ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : మండలంలోని పెద్ద ఊటగడ్డ గ్రామంలో సాలూరు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి మంగళవారం మధ్యాహ్నం ప్రచారం చేస్తుండగా … వడదెబ్బకుగురై…

మరోసారి అవకాశమివ్వండి : రాజన్నదొర

Apr 29,2024 | 22:14

ప్రజాశక్తి – సాలూరు : నియోజకవర్గంలో గిరిజనుల కష్టసుఖాలు బాగా తెలిసినోడినని, తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. సోమవారం…

ఎన్నికల బరిలో 134 మంది

Apr 29,2024 | 22:07

విజయనగరం లోక్‌సభ బరిలో 15 మంది 7 అసెంబ్లీ స్థానాలకు 77 మంది అరకు పార్లమెంట్‌కు 13 మంది పోటీ 4 అసెంబ్లీ స్థానాలకు 29 మంది…

ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి

Apr 29,2024 | 21:48

ప్రజాశక్తి – కురుపాం : ఇండియా వేదిక బలపర్చిన సిపిఎం కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణను, అరకు పార్లమెంటు ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనరసను…

సిటియులో వికసిత్‌ భారత్‌

Apr 29,2024 | 21:40

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో వికసిత్‌ భారత్‌ యువమంతన్‌ కార్యక్రమంలో భాగంగా ‘పర్యావరణం కోసం జీవనశైలి’ అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని ‘నమూనా ఐక్యరాజ్యసమితి’…

మండుతున్న ఎండలు..అల్లాడుతున్న జనం

Apr 29,2024 | 21:39

ప్రజాశక్తి-బొబ్బిలి : ఎండలు మండిపోతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరగడంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం 12 గంటలు దాటితే…

Apr 29,2024 | 21:38

ఓటర్లలో విశ్వాసాన్ని కల్గించాలిశ్రీ సూక్ష్మ పరిశీలకులది కీలక పాత్రశ్రీ జిల్లా పరిశీలకులు హనీష్‌ చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌శ్రీ పోలింగ్‌ సిబ్బందితోపాటే మైక్రో అబ్జర్వర్లు వెళ్లాలిశ్రీ జిల్లా ఎన్నికల…

జంఝావతిపై దొందూ… దొందే

Apr 29,2024 | 21:35

ఉమ్మడి విజయనగరం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జంఝావతి సాగునీటి ప్రాజెక్టుపై టిడిపి తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించగా, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసిపి అస్సలు పట్టించుకోలేదు.…