మన్యం-జిల్లా

  • Home
  • మిమ్స్‌ యాజమాన్య వైఖరితో అసంపూర్తిగా ముగిసిన చర్చలు

మన్యం-జిల్లా

మిమ్స్‌ యాజమాన్య వైఖరితో అసంపూర్తిగా ముగిసిన చర్చలు

Apr 10,2024 | 21:58

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  మిమ్స్‌ ఉద్యోగుల సమస్యలపై బుధవారం డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ అధికారి వద్ద జరిగిన చర్చలు యాజమాన్య వైఖరి కారణంగా అసంపూర్తిగా ముగిశాయని…

కొటియాలో ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు

Apr 10,2024 | 21:48

 కొరాపుట్‌ జిల్లా అధికారులు అంగీకారం ప్రజాశక్తి-సాలూరు  : వివాదాస్పద కొటియా గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు ఇఆర్‌ఒ, ఐటిడిఎ పిఒ విష్ణు చరణ్‌ చెప్పారు.…

ప్రభుత్వ కొలువులు వదిలి

Apr 9,2024 | 21:39

ప్రజాశక్తి – పాలకొండ : పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులే. పాలకొండ నియోజకవర్గం ఎస్‌సి రిజర్వడ్‌ నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచి…

ఇంటింటికీ జలం ఇంకెంతకాలం ?

Apr 9,2024 | 21:35

ముందుకు సాగని జలజీవన్‌ మిషన్‌ పనులు సామాన్యుడికి అందని తాగునీరు ప్రజాశక్తి – కురుపాం : ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరందించాలన్న ప్రభుత్వ లక్ష్యం ముందుకు సాగడం లేదు.…

ఉద్దండుల బరి చీపురుపల్లి

Apr 9,2024 | 21:27

చీపురుపల్లి : చీపురుపల్లి నియోజకవర్గం ఎందరో ఉద్దండులకు నిలయం. నాడు..నేడు రాష్ట్రంలో వెలుగొందిన నాయకులను ఈ నియోజకవర్గం అందించింది. కుల వివక్ష నిర్మూలనపై ప్రభుత్వం వేసి కమిషన్‌కు…

ఠారెస్తున్న ఎండలు

Apr 9,2024 | 21:23

ప్రజాశక్తి – సీతంపేట :  ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో ఫిబ్రవరి నెలలోనే ఎండల తీవ్రత ప్రారంభమైంది. ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా…

ఆర్‌బికె ఊసలకే పరిమితం

Apr 9,2024 | 21:18

 ప్రజాశక్తి – వీరఘట్టం :  రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీతో పాటు నాణ్యమైన ఎరువులు అందించేందుకు వీలుగా ఆర్‌బికెల నిర్మాణానికి శ్రీకారం చుట్టుంది.…

భోగాపురం టూ నెల్లిమర్ల

Apr 9,2024 | 21:13

ప్రజాశక్తి – పూసపాటిరేగ : ప్రస్తుత నెల్లిమర్ల నియోజకవర్గం గతంలో భోగాపురం నియోజకవర్గంగా ఉండేది. అప్పటి భోగాపురం నియోజకవర్గంలో భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాలుండేవి. 2009లో నియోజకవర్గాల…

విద్యుత్‌ బిల్లు సవరణ

Apr 9,2024 | 21:08

 ప్రజాశక్తి – నెల్లిమర్ల : మండల ంలోని కొండగుంపాం గ్రామానికి చెందిన విద్యుత్‌ బిల్లు సవరించినట్లు ఎఇ పిచ్చయ్య తెలిపారు. మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కొండగుంపాం…