మిమ్స్ యాజమాన్య వైఖరితో అసంపూర్తిగా ముగిసిన చర్చలు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మిమ్స్ ఉద్యోగుల సమస్యలపై బుధవారం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి వద్ద జరిగిన చర్చలు యాజమాన్య వైఖరి కారణంగా అసంపూర్తిగా ముగిశాయని…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మిమ్స్ ఉద్యోగుల సమస్యలపై బుధవారం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి వద్ద జరిగిన చర్చలు యాజమాన్య వైఖరి కారణంగా అసంపూర్తిగా ముగిశాయని…
కొరాపుట్ జిల్లా అధికారులు అంగీకారం ప్రజాశక్తి-సాలూరు : వివాదాస్పద కొటియా గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు ఇఆర్ఒ, ఐటిడిఎ పిఒ విష్ణు చరణ్ చెప్పారు.…
ప్రజాశక్తి – పాలకొండ : పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులే. పాలకొండ నియోజకవర్గం ఎస్సి రిజర్వడ్ నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచి…
ముందుకు సాగని జలజీవన్ మిషన్ పనులు సామాన్యుడికి అందని తాగునీరు ప్రజాశక్తి – కురుపాం : ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరందించాలన్న ప్రభుత్వ లక్ష్యం ముందుకు సాగడం లేదు.…
చీపురుపల్లి : చీపురుపల్లి నియోజకవర్గం ఎందరో ఉద్దండులకు నిలయం. నాడు..నేడు రాష్ట్రంలో వెలుగొందిన నాయకులను ఈ నియోజకవర్గం అందించింది. కుల వివక్ష నిర్మూలనపై ప్రభుత్వం వేసి కమిషన్కు…
ప్రజాశక్తి – సీతంపేట : ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో ఫిబ్రవరి నెలలోనే ఎండల తీవ్రత ప్రారంభమైంది. ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా…
ప్రజాశక్తి – వీరఘట్టం : రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీతో పాటు నాణ్యమైన ఎరువులు అందించేందుకు వీలుగా ఆర్బికెల నిర్మాణానికి శ్రీకారం చుట్టుంది.…
ప్రజాశక్తి – పూసపాటిరేగ : ప్రస్తుత నెల్లిమర్ల నియోజకవర్గం గతంలో భోగాపురం నియోజకవర్గంగా ఉండేది. అప్పటి భోగాపురం నియోజకవర్గంలో భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాలుండేవి. 2009లో నియోజకవర్గాల…
ప్రజాశక్తి – నెల్లిమర్ల : మండల ంలోని కొండగుంపాం గ్రామానికి చెందిన విద్యుత్ బిల్లు సవరించినట్లు ఎఇ పిచ్చయ్య తెలిపారు. మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కొండగుంపాం…