మన్యం-జిల్లా

  • Home
  • నివారణ చర్యలు చేపట్టాలి

మన్యం-జిల్లా

నివారణ చర్యలు చేపట్టాలి

Feb 15,2024 | 20:20

ప్రజాశక్తి- సాలూరు : దోమల వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టి, జ్వరాలు ప్రభావితం కాకుండా చూడాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి. జగన్‌మోహనరావు సూచించారు.…

రెండో రోజూ ఉద్యోగుల నిరసనలు

Feb 15,2024 | 20:19

ప్రజాశక్తి- బలిజిపేట: ఉద్యోగుల సమస్యల సాధనకై ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్లు ఎపి ఎన్‌జిఒ జిల్లా ఉపాధ్యక్షులు జె విక్టరీ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట గురువారం…

కొనసాగిన సిహెచ్‌డబ్ల్యుల దీక్షలు

Feb 15,2024 | 20:18

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : ఆశలుగా మార్పు చేయాలని, కోరుతూ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ పార్వతీపురం ఐటిడిఎ ఎదుట చేపట్టిన సామూహిక నిరసన దీక్షలు రెండవ రోజు…

రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు మామిడిపల్లి వాసి

Feb 15,2024 | 20:07

సాలూరు: మండలంలోని మామిడిపల్లికి చెందిన సర్లంగి యశోద రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 16నుంచి 18 వరకు రాజమండ్రి లో జరుగనున్న రాష్ట్ర…

వాలంటీర్ల సేవలు మరువలేనివి : కలెక్టర్‌

Feb 15,2024 | 20:05

పార్వతీపురం: ఆపత్కాల సమయాల్లో వాలంటీర్లు అందించిన సేవలు మరువలేనివని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో వాలంటీర్లను ఘనంగా…

కిశోర్‌ రాజీమానాతో ఉలిక్కిపడ్డ తెలుగు తమ్ముళ్లు

Feb 15,2024 | 20:04

గుమ్మలక్ష్మీపురం: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ మాజీ మంత్రి, టిడిపి నాయకులు కిషోర్‌ చంద్రదేవ్‌ రాజీనామా చేయడంతో కురుపాం నియోజకవర్గంలో టిడిపికి షాక్‌ తగిలింది. ఇటు…

మా నేతల మాట వినకపోతే మీ మాటలు వినాలా?

Feb 15,2024 | 20:02

సాలూరు: వైసిపి ఉమ్మడి జిల్లా నేతలు బొత్స సత్యనారాయణ,మజ్జి శ్రీనివాసరావు మాటలు వినకుండా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ చెప్పింది వినాలా అని డిప్యూటీ సిఎం…

టీచర్‌ను నియమించాలని ధర్నా

Feb 15,2024 | 20:00

గుమ్మలక్ష్మీపురం : తమ గ్రామంలోని ఎయిడెడ్‌ పాఠశాలకు ఉపాధ్యాయుడ్ని నియమించి తమకు విద్యను అందించాలనికోరుతూ మండలంలోని పి.ఆమిటి విద్యార్థులు, తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి గురువారం పాఠశాల ఎదుట…

నేటి గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలి

Feb 15,2024 | 19:59

పార్వతీపురం టౌన్‌ :ఈనెల 16న జరిగే గ్రామీణ బంద్‌, పట్టణ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు, రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో సిఐటియు, రైతు…