మన్యం-జిల్లా

  • Home
  • ఆదివాసీలపై అంతులేని నిర్లక్ష్యం

మన్యం-జిల్లా

ఆదివాసీలపై అంతులేని నిర్లక్ష్యం

Apr 5,2024 | 21:40

 కురుపాం : ఏజెన్సీలో గిరిజనుల సమగ్రాభివృద్ధి అందని ద్రాక్షగానే మిగిలింది. ఏళ్ల తరబడి గిరోడ్డు రవాణా, తాగునీరు, వైద్యం వంటి మౌలిక సౌకర్యాలు అందని ద్రాక్షగా ఉన్నాయి.…

65వ రోజుకు మిమ్స్‌ ఉద్యోగుల పోరాటం

Apr 5,2024 | 21:40

 హెచ్‌ఆర్‌ ఇంటి ముందు ఆందోళన ఏడుగురు నాయకులు అరెస్టు ప్రజాశక్తి-నెల్లిమర్ల : తమ సమస్యల పరిష్కారం కోసం మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు స్థానిక ఆర్‌ఒబి వద్ద చేపట్టిన…

విఆర్‌ఒ శ్రీరాములు నాయుడు మృతి

Apr 5,2024 | 21:23

ప్రజాశక్తి – సాలూరు : మండలం లోని పట్టణం, పలు గ్రామాలకు చెందిన విఆర్‌ఒ గోర్జి శ్రీరాములు నాయుడు (56) గురువారం రాత్రి మృతి చెందారు. ఆయన…

శివినిలో 20 ఎకరాల గడ్డి కుప్పలు దగ్థం

Apr 5,2024 | 21:20

 ప్రజాశక్తి – కొమరాడ :  గ్రామానికి చెందిన రైతుల గడ్డి కుప్పలు అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని…

వాడజంగిలో నేలకొరిగిన వాటర్‌ ట్యాంక్‌

Apr 5,2024 | 21:19

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : మండలంలోని మారుమూల పంచాయతీ అయిన బీరుపాడు పంచాయతీ వాడజంగిలో గల వాటర్‌ ట్యాంక్‌ నాలుగు రోజుల క్రితం గాలికి కిందకు పడిపోయింది.…

మొక్కలకు రక్షణగా దోమతెరలు

Apr 5,2024 | 21:03

ప్రజాశక్తి – కొమరాడ : ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, విష జ్వరాల బారిన పడకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నా, అవి క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదని స్పష్టంగా…

పలుచోట్ల జగ్జీవన్‌ రామ్‌ జయంతి

Apr 5,2024 | 20:59

ప్రజాశక్తి పార్వతీపురం టౌన్‌ :  భారత అమూల్య రత్న జగ్జీవన్‌ రామ్‌ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నమని స్థానిక…

సిపిఎం అభ్యర్థులను గెలిపించండి

Apr 5,2024 | 20:28

బిజెపి తొత్తు, పొత్తు పార్టీలను ఓడించండి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాధం కురుపాం అభ్యర్థిగా మండంగి రమణ 22న నామినేషన్‌ ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్‌ :  అరకు…

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

Apr 4,2024 | 22:06

ప్రజాశక్తి-సాలూరు : పట్టణ పరిధిలో పెద, చిన దళితవాడల్లో పోలింగ్‌ కేంద్రాలను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సి.విష్ణుచరణ్‌ గురువారం తనిఖీ చేశారు. పోలింగ్‌ కేంద్రాలలో ప్రాథమిక…