మన్యం-జిల్లా

  • Home
  • 777 మంది లబ్ధిదారులకు రూ.కోటీ 16లక్షల లబ్ధి

మన్యం-జిల్లా

777 మంది లబ్ధిదారులకు రూ.కోటీ 16లక్షల లబ్ధి

Jan 5,2024 | 20:42

ప్రజాశక్తి – పార్వతీపురం :  అర్హులైవుండి వివిధ కారణాల వల్ల సంక్షేమ పథకాల వర్తించని జిల్లాలోని 777మంది లబ్ధిదారులకు రూ.కోటీ 16లక్షలు వారి ఖాతాలకు జమైనట్టు కలెక్టర్‌…

విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి

Jan 5,2024 | 20:39

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం  :  త్వరలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థుల సామర్ధ్యాలు, ఒకాబులరీల పెంపు కోసం ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడు కృషి చేయాలని…

లక్ష్య చేధనకు ‘అభిలాష’ : కలెక్టర్‌

Jan 5,2024 | 20:37

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ :  విద్యార్థులు, నిరుద్యోగులు తమ ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు అభిలాష కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం తన కార్యక్రమంలో…

76 ఏళ్లుగా డోలిమోతేనా?

Jan 5,2024 | 20:35

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం  :  స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడిచినా గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ మండలాల్లో కొండ శిఖర గ్రామాలకు నేటికీ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో…

పరిహారం చెల్లింపునకు మీనమేషాలు

Jan 5,2024 | 20:32

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  అసలే అరకొర లెక్కలు… ఆపై నష్టపరిహారం చెల్లింపునకు మీనమేషాలు. దీంతో మిచౌంగ్‌ తుపాను కారణంగా పంటనష్టపోయిన రైతులు తీవ్ర ఆందోళన…

25వ రోజుకు అంగన్వాడీల సమ్మె

Jan 5,2024 | 20:29

 ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌   :   రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు తలపెట్టిన నిరవధిక సమ్మె శుక్రవారానికి 25రోజులైంది. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వివిధ రూపాల్లో వినూత్నరీతుల్లో నిరసన…

ధర్నా గోడ పత్రికను విడుదల 

Jan 5,2024 | 12:25

ప్రజాశక్తి-జియ్యమ్మవలస : ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో జియ్యమ్మవలస మండలంలో ఉన్న గిరిజన గ్రామాలు అన్నింటికీ బీటీ రోడ్లు వేయాలని జనవరి 9వ తేదీన ఎంపీడీవో ఆఫీసు…

డప్పు వాయిద్యాలతో కార్మికుల ప్రదర్శన

Jan 4,2024 | 22:11

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌, వాటర్‌ సెక్షన్‌, విద్యుత్‌ కార్మికులు సమ్మె చేపట్టి పది…

డంపింగ్‌ యార్డు తరలింపుపై తక్షణ చర్యలు

Jan 4,2024 | 21:53

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : స్థానిక మున్సిపాల్టీ పరిధిలో అతి ప్రధానమైన సమస్యల్లో ఒకటైన రాయగడ రోడ్‌ శివారులో గల డంపింగ్‌ యార్డును తక్షణమే తరలించేందుకు చర్యలు…