మన్యం-జిల్లా

  • Home
  • షెడ్యూల్‌ ఏరియా గుర్తింపునకు చిత్తశుద్ధి కరువు

మన్యం-జిల్లా

షెడ్యూల్‌ ఏరియా గుర్తింపునకు చిత్తశుద్ధి కరువు

Apr 20,2024 | 21:19

రీ సర్వే పేరుతో సాగదీత గిరిజనులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : 5వ షెడ్యూల్‌ ఏరియా పెంపునకు పాలక…

విశాఖ రాజధానిపై 70 ఏళ్ల క్రితమే గొంతెత్తిన కూనిశెట్టి

Apr 20,2024 | 21:10

ప్రజాశక్తి-సాలూరు : 70 ఏళ్ల క్రితమే విశాఖ రాజధాని కావాలని గొంతెత్తిన సాలూరు మొదటి ఎమ్మెల్యే కూనిశెట్టి వెంకటనారాయణ దొర. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన…

విద్యుదాఘాతానికి రైతు బలి

Apr 20,2024 | 21:09

వ్యవసాయ బోరు బోర్డు వైరు తగిలి మృతి అంపిలి గ్రామంలో విషాదం ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని సంకిలి పంచాయతీ పరిధి బొడ్డవలస గ్రామ సమీప పొలంలో…

నియోజకవర్గానికే మక్కువ

Apr 20,2024 | 21:07

ప్రజాశక్తి – మక్కువ : రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం పార్వతీపురం నియోజకవర్గం నుంచి సాలూరు నియోజకవర్గంలో కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నియోజకవర్గాన్ని మక్కువ…

సిపిఎం ముమ్మర ప్రచారం

Apr 20,2024 | 21:05

ప్రజాశక్తి – కురుపాం : రానున్న సార్వత్రి ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని సిపిఎం కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ అభ్యర్థించారు. గిరిజన…

ఎన్నికల యజ్ఞం

Apr 20,2024 | 21:02

ఎన్నికల విధులంటే కత్తిమీద సాములాంటిదే. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుల బాధ్యత. ఇందుకోసం ఎన్నికల యంత్రాంగం రోజుల తరబడి శ్రమిస్తుంది. ఎన్నికలను ప్రశాంతంగా…

ఆర్థిక లావాదేవీలపై పటిష్ట నిఘా ఉంచాలి

Apr 20,2024 | 21:00

బ్యాంకు డిపోజిట్లపై దృష్టి రాష్ట్ర వ్యయ పరిశీలుకులు ప్రజాశక్తి- విజయనగరం : ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై పటిష్ట నిఘా ఉంచాలని…

23న చెల్లూరులో సిఎం బహిరంగ సభ

Apr 20,2024 | 20:59

  ప్రజాశక్తి- విజయనగరం టౌన్‌ : ఈ నెల 23న మధ్యాహ్నం 4 గంటలకు విజయనగరం మండలం చెల్లూరు వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార…

అల్లుడ్ని హతమార్చిన అత్త, మామ, భార్య

Apr 20,2024 | 20:58

ప్రజాశక్తి – గరివిడి: కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అత్తమామలే తమ కుమార్తెతో పాటు అల్లుడును హతమార్చిన సంఘటన వెదుళ్లవలసలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ ఎల్‌. దామోదర్‌…