మన్యం-జిల్లా

  • Home
  • సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌కు వినతి

మన్యం-జిల్లా

సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌కు వినతి

Jan 5,2024 | 21:27

ప్రజాశక్తి – పాచిపెంట :  మండలంలోని ఎపి గిరిజన సంక్షేమ గురుకులంలో తమ సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌…

 పొర్లుదండాలతో వినూత్న నిరసన

Jan 5,2024 | 20:50

 ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌ :  మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌, వాటర్‌ సెక్షన్‌ కార్మికుల సమ్మె శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా తమ సమస్యలు…

17వ రోజుకు చేరుకున్న ఎస్‌ఎస్‌ఎల సమ్మె

Jan 5,2024 | 20:46

ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్‌ : తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె శుక్రవారం 17వ రోజు విజయవంతంగా కొనసాగింది. ఈ…

ప్రజా సంక్షేమానికే పథకాలు : రాజన్నదొర

Jan 5,2024 | 20:44

 ప్రజాశక్తి – మక్కువ  :  ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. మండలంలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కార్యక్రమం శుక్రవారం…

777 మంది లబ్ధిదారులకు రూ.కోటీ 16లక్షల లబ్ధి

Jan 5,2024 | 20:42

ప్రజాశక్తి – పార్వతీపురం :  అర్హులైవుండి వివిధ కారణాల వల్ల సంక్షేమ పథకాల వర్తించని జిల్లాలోని 777మంది లబ్ధిదారులకు రూ.కోటీ 16లక్షలు వారి ఖాతాలకు జమైనట్టు కలెక్టర్‌…

విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి

Jan 5,2024 | 20:39

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం  :  త్వరలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థుల సామర్ధ్యాలు, ఒకాబులరీల పెంపు కోసం ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడు కృషి చేయాలని…

లక్ష్య చేధనకు ‘అభిలాష’ : కలెక్టర్‌

Jan 5,2024 | 20:37

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ :  విద్యార్థులు, నిరుద్యోగులు తమ ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు అభిలాష కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం తన కార్యక్రమంలో…

76 ఏళ్లుగా డోలిమోతేనా?

Jan 5,2024 | 20:35

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం  :  స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడిచినా గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ మండలాల్లో కొండ శిఖర గ్రామాలకు నేటికీ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో…

పరిహారం చెల్లింపునకు మీనమేషాలు

Jan 5,2024 | 20:32

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  అసలే అరకొర లెక్కలు… ఆపై నష్టపరిహారం చెల్లింపునకు మీనమేషాలు. దీంతో మిచౌంగ్‌ తుపాను కారణంగా పంటనష్టపోయిన రైతులు తీవ్ర ఆందోళన…