మన్యం-జిల్లా

  • Home
  • మరో గిరిజన విద్యార్థిని మతి

మన్యం-జిల్లా

మరో గిరిజన విద్యార్థిని మతి

Feb 21,2024 | 21:27

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలో అనారోగ్యంతో విద్యార్థుల వరుస మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా మండలంలోని భద్రగిరి గురుకుల బాలికల ( పిటిజి) పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని…

ఆదివాసీల ఆరోగ్యానికి నిర్లక్ష్యం చెద

Feb 21,2024 | 21:26

ప్రజాశక్తి-సాలూరు : ఒకే గొడుగు కింద పని చేసే వివిధ రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఒక్కో విధమైన సౌకర్యాలు ఉండడం పట్ల గిరిజనుల్లో వ్యతిరేకత…

ఎన్నికలకు సిద్ధంకండి

Feb 21,2024 | 21:25

ప్రజాశక్తి-మక్కువ : కొద్ది రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు వాలంటీర్లంతా సిద్ధంగా ఉండాలని, అలాగే ప్రజలను కూడా సిద్ధం చేయాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర వాలంటీర్లకు పిలుపునిచ్చారు.…

బకాయి జీతాలు వెంటనే విడుదల చేయాలి 

Feb 21,2024 | 16:28

గ్రీన్ అంబసిడర్ల  యూనియన్ డిమాండ్ పార్వతీపురం కలక్టరేట్ వద్ద ధర్నా ప్రజాశక్తి-పార్వతీపురం : స్వచ్ఛ భారత్ గ్రామ పంచాయితీ గ్రీన్ అంబసిడర్లకు గత పన్నెండు నెలలుగా బకాయిలో…

ప్రభుత్వానికి, ప్రజలకు వారధి వాలంటీర్లు

Feb 20,2024 | 21:50

ప్రజాశక్తి – పాచిపెంట: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ఉంటూ లబ్ధిదారులకు సకాలంలో సంక్షేమ పథకాలను అందజేస్తున్న వాలంటీర్లు సేవలు ప్రశంసనీయమని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. స్థానిక…

వైసిపి పాలనలో రాజ్యాంగ విలువలకు తిలోదకాలు

Feb 20,2024 | 21:48

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విలువలు నానాటికి దిగజారిపోతున్నాయని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో…

స్ట్రాంగ్‌ రూములు పరిశీలన

Feb 20,2024 | 21:29

ప్రజాశక్తి – గరుగుబిల్లి : రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మండల పరిధిలోని ఉల్లిభద్ర గ్రామ సమీపాన ఉద్యాన కళాశాలలో స్ట్రాంగ్‌ రూములను మంగళ వారం పార్వతీపురం,…

రైతుల ధర్నాకు మద్దతుగా నిరసన

Feb 20,2024 | 21:25

ప్రజాశక్తి – కొమరాడ : ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు స్థానిక రైతులు పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు…

రూపాయికే రూ.12లక్షల ఆస్తి

Feb 20,2024 | 21:19

ప్రజాశక్తి – సాలూరు: రూ.12 లక్షల విలువైన ఆస్తిని ఒక్క రూపాయికే అప్పగించిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. పేదల కోసం నిర్మించిన…