అరాచక పాలనకు చరమగీతం పాడాలి
మెంటాడ: వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడాలని టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి కోరారు. శుక్రవారం మెంటాడ మండలంలోని కంటుభుక్తవలస గ్రామ శివారులో ఆత్మీయ కలయిక…
మెంటాడ: వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడాలని టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి కోరారు. శుక్రవారం మెంటాడ మండలంలోని కంటుభుక్తవలస గ్రామ శివారులో ఆత్మీయ కలయిక…
కొమరాడ: ఉపాధి పనులు చేసి ఆరు వారాలుగా పెండింగ్ ఉన్న కూలీలకు బిల్లులు వెంటనే చెల్లించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు.…
సాలూరురూరల్ : మండలంలో ఏజెన్సీ ప్రాంతంలో గల పోలింగ్ కేంద్రాలు చిట్యాలబా, కన్నయ్యవలస, బొర్ర మామిడి, మిలియా కంచూరు పోలింగ్ కేంద్రాలను శుక్రవారం సాలూరు రూరల్ సిఐ…
కురుపాం : మండల కేంద్రంలో గల రావాడ రహదారి సమీపంలో ఉన్న గుడ్ సమారిటన్ లూథరన్ దేవాలయం, దొనకవీధిలో ఉన్న ఇమ్మానియేలు లూథరన్ దేవాలయంలో పాస్టర్ రెవరెండ్…
పార్వతీపురం టౌన్ : పట్టణ పరిధిలోకి వాణిజ్యపరమైన సరుకులను తీసుకొచ్చే ఎలాంటి వాహనదారులైనా మున్సిపల్ కార్యాలయం ద్వారా నియమించబడే సిబ్బందికి ఆశీలు చెల్లించాల్సిందేనని మున్సిపల్ రెవెన్యూ విభాగం…
ప్రజాశక్తి – సాలూరు : వివాదాస్పద కొటియా గ్రామాల విషయంలో ఒడిశా వక్ర బుద్ధి ప్రదర్శిస్తోంది. 21 గ్రామాలపై పెత్తనం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : 42 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రంలో రాజకీయ చైతన్యం కలిగిందని, ఈ ఘనత నందమూరి తారకరామారావుకు దక్కుతుందని టిడిపి రాష్ట్ర…
ప్రజాశక్తి – బెలగాం : పార్వతీపురం జిసిసి 2020-21 సంవత్సరంలో కొనుగోలు చేసిన సుమారు 12000 క్వింటాళ్ల చింతపండు పార్వతీపురం డివిజన్ పరిధిలో గల పార్వతీపురం, సాలూరు,…
ప్రజాశక్తి – కురుపాం : మన్యంలో భానుడు భగభగలాడుతున్నాడు. శుక్రవారం మన్యంలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి నెలాఖరులో వేసవి తాపానికి ప్రజలు అల్లాడుతున్నారు.…