మా గ్రామాల విలీనం వద్దు
ప్రజాశక్తి-సాలూరు : మున్సిపాలిటీలో కూర్మరాజుపేట, జీగిరాం, నెలిపర్తి గ్రామాలను విలీనం చేయొద్దని కోరుతూ బుధవారం ఆయా గ్రామాల నాయకులు మున్సిపల్ కమిషనర్ పి.ప్రసన్నవాణిని కలిసి వినతిపత్రం అందజేశారు.…
ప్రజాశక్తి-సాలూరు : మున్సిపాలిటీలో కూర్మరాజుపేట, జీగిరాం, నెలిపర్తి గ్రామాలను విలీనం చేయొద్దని కోరుతూ బుధవారం ఆయా గ్రామాల నాయకులు మున్సిపల్ కమిషనర్ పి.ప్రసన్నవాణిని కలిసి వినతిపత్రం అందజేశారు.…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : మండలంలో 65 గ్రామాలతోపాటు 25 మధుర గ్రామాలకు తాగునీరు అందించే బందలుప్పి- డోకిశిల పైలెట్ ప్రాజెక్టు పడకేసింది. అందులో తలెత్తిన సాంకేతిక సమస్యల…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్రెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల వాసులను…
ప్రజాశక్తి-గుమ్మలకీëపురం :చలో విజయవాడ కార్యక్రమానికి సిద్ధమవుతున్న ఆశా వర్కర్లు, సిఐటియు నాయకులపై పోలీసులు నిర్బంధం ప్రయోగించారు. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలకు పాల్పడ్డారు. ఆశా వర్కర్లకు…
ప్రజాశక్తి – సీతానగరం : ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ సాధనకు యుటిఎఫ్ రాష్ట్ర శాఖ తలపెట్టిన ప్రత్యేక కార్యాచరణను జయప్రదం చేయాలని యుటిఎఫ్ నేతలు కోరారు.…
ప్రజాశక్తి – కురుపాం : మండలంలోని గుమ్మగదబవలస సమీపంలో గల వంతెన వద్ద మంగళవారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. స్థానికుల అందించిన వివరాల ప్రకారం పార్వతీపురం…
ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్ : సిఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ గత 16 రోజులుగా సమ్మె చేపట్టగా, మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్,…
ప్రజాశక్తి – కొమరాడ: గిరిజనుల్లో జీవన నైపుణ్యాల పెంపునకు, స్వయం సహాయక సంఘాల అభ్యున్నతికి గిరిజన సహకార సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గిరిజన సహకార సంస్థ…
ప్రజాశక్తి – పార్వతీపురం: రూ.రూ.4000.54 కోట్లుతో సంభావ్యత అనుసంధాన రుణ ప్రణాళిక (పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పిఎల్పి)ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. నేషనల్…