నిబంధనలకు పాతర
ర్యాంకుల సునామి.. అత్యుత్తమ ఫలితాల్లో మాదే అగ్రగామి.. రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు మా విద్యార్థులకే సొంతం.. అంటూ అందమైన ప్రకటనలతో విద్యార్థులకు గాలం వేస్తున్న కార్పొరేట్,…
ర్యాంకుల సునామి.. అత్యుత్తమ ఫలితాల్లో మాదే అగ్రగామి.. రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు మా విద్యార్థులకే సొంతం.. అంటూ అందమైన ప్రకటనలతో విద్యార్థులకు గాలం వేస్తున్న కార్పొరేట్,…
ప్రజాశక్తి-నెల్లిమర్ల : సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో బిటెక్ పూర్తిచేసిన కుసుమంచి చైతన్య రూ.50 లక్షల వేతన ప్యాకేజీకి ఎంపికయ్యాడు. నెదర్లాండ్స్కు చెందిన ప్లాంక్…
ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్ : సమరశీల కార్మికోద్యమాన్ని కాపాడడంలోనూ, రాష్ట్రంలో సిఐటియు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన పర్సా సత్యనారాయణ ఆశయాలను కార్మికవర్గం ముందుకు తీసుకుపోవడమే…
ప్రజాశక్తి – సీతంపేట: స్థానిక ఐటిడిఎ పరిధిలో గురుకుల పాఠశాలలు, కళాశాలలకు నిత్యవసర సరుకులు కందిపప్పు, బన్సీ రవ్వ, మంచి నూనె, మినప గుళ్లు, గోధుమ నూక…
ప్రజాశక్తి -గరుగుబిల్లి : మండలాన్ని గజరాజులు వీడడంలేదు. ఇటీవల కాలంలో కొమరాడ, జియ్యమ్మవలస మండలాల పరిధిలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు శుక్రవారం మండల పరిధిలోని నందివానివలస సమీపాన…
ప్రజాశక్తి – బలిజిపేట: ‘అయ్యా మేము చాలా పేద వాళ్లాం… మట్టి లోనే ఉంటూ మట్టి పని చేసుకొని బతుకుతున్నాం… మాకు జాబ్ కార్డులు ఎప్పుడు ఇస్తారు..…
ప్రజాశక్తి -కొమరాడ : ధ్రువపత్రాల్లేకుండా విత్తనాలు, పురుగు మందులు అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని గుమ్మలక్ష్మీపురం ఎడిఎ మధుసూదన్రావు హెచ్చరించారు. మండలంలో పత్తి విత్తనాల అమ్మకాలు…
ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : జ్వరాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు ఆదేశించారు. మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన…
ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : సాధారణ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినట్టు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో పనిచేసిన, సహకరించిన…