మన్యం-జిల్లా

  • Home
  • అంగన్వాడీల ఆకలి కేకలు జగనన్నకు పట్టావా?

మన్యం-జిల్లా

అంగన్వాడీల ఆకలి కేకలు జగనన్నకు పట్టావా?

Dec 29,2023 | 20:26

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ 18 రోజులుగా సమ్మె చేస్తున్న అంగనవాడీ అక్కచెల్లెళ్ల ఆకలి కేకలు జగనన్నకు పట్టవా…

ఉరితాళ్లతోమున్సిపల్‌ కార్మికుల నిరసన

Dec 29,2023 | 20:24

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ :  తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలని, సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులు డిమాండ్‌ చేశారు. నాలుగో రోజు సమ్మెలో…

ముందస్తు చర్యలతో నేరాలు తగ్గుముఖం : ఎస్‌పి

Dec 29,2023 | 20:22

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌  :  ముందస్తుగా పటిష్ట చర్యలతో పోక్సో, రేప్‌ నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు…

రంగుమారిన ధాన్యం శతశాతం కొనుగోలు : మంత్రి బొత్స

Dec 29,2023 | 20:06

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : ఉమ్మడి జిల్లాలో రంగుమారిన ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేయాలని జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ…

అందరికీ ఆరోగ్యశ్రీ లబ్ధి

Dec 28,2023 | 21:48

ప్రజాశక్తి-సీతంపేట : ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వచ్చే లబ్ధి అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ అందాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. గురువారం ఐటిడిఎ పరిధిలోని పిహెచ్‌సి వైద్యాధికారులు,…

ఫిష్‌ ఆంధ్ర డెయిరీ ప్రారంభం

Dec 28,2023 | 21:46

ప్రజాశక్తి – కురుపాం : ఫిష్‌ ఆంధ్ర డెయిరీని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి కోరారు. గురువారం మండలంలో గుమ్మ పంచాయతీ కోనగూడ గిరిజన…

వైసిపి పాలనలో అందరికీ అన్యాయం

Dec 28,2023 | 21:45

ప్రజాశక్తి-పాచిపెంట : రాష్ట్రంలో వైసిపి పాలనలో అన్ని వర్గాల వారికి అన్యాయమే జరుగుతోందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. మండలంలోని రాయిగుడ్డివలస పంచాయతీలోని పలు…

.చెవిలో పూలు పెట్టొద్దు

Dec 28,2023 | 21:43

ప్రజాశక్తి-పార్వతీపురంటౌన్‌ : సమస్యల పరిష్కారం కోసం మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం మూడోరోజుకు చేరింది. ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద చేపట్టిన…

సమస్యలపై విఆర్‌ఎల ధర్నా

Dec 28,2023 | 21:24

ప్రజాశక్తి-పార్వతీపురం : గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని విఆర్‌ఎల సంఘం ఆధ్వర్యాన కలెక్టరేట్‌ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. ముందుగా పార్వతీపురంలోని సుందరయ్య భవనం నుండి…