మన్యం-జిల్లా

  • Home
  • జిల్లా అభివృద్ధిలో 2023 కీలకం : కలెక్టర్‌

మన్యం-జిల్లా

జిల్లా అభివృద్ధిలో 2023 కీలకం : కలెక్టర్‌

Dec 30,2023 | 21:05

పార్వతీపురంరూరల్‌: జిల్లా అభివృద్ధిలో 2023 సవత్సరం కీలక పాత్ర పోషించిందని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. సమగ్రమైన జిల్లాగా రూపాంతరం చెందేందుకు, అభివృద్ధి పథంలో ముందుకు సాగడంలో…

ప్రభుత్వం తప్పుడు ప్రచారం మానుకోవాలి

Dec 30,2023 | 21:05

ప్రజాశక్తి – మక్కువ:  ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ 19 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం పనిగట్టుకొని తప్పుడు ప్రచారం నిర్వహిస్తుందని,…

కౌన్సిలర్ల బాహాబాహీ

Dec 30,2023 | 21:03

పార్వతీపురం టౌన్‌: పట్టణంలోని ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారని, అయినా అధికార పార్టీ కౌన్సిలర్లు పట్టణంలో అభివృద్ధి జరిగినట్లు చెబుతుండడం హాస్యాస్పదమని ప్రతిపక్ష టిడిపి కౌన్సిల్‌ సభ్యులు…

ట్రాక్టర్‌ బోల్తా పడి యువకుడు దుర్మరణం

Dec 29,2023 | 21:15

ప్రజాశక్తి – బలిజిపేట :  పంతులను అడిగి మంచి ముహూర్తం కనుక్కొని శనివారం కాబోయే భార్యను చూడ్డానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న యువకుడు శుక్రవారం ఉదయం ట్రాక్టర్‌…

ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలి : బోనెల

Dec 29,2023 | 21:14

 ప్రజాశక్తి – సీతానగరం :   ప్రజల వద్దకు ప్రతి క్లస్టర్‌, బూత్‌ ఇన్‌ఛార్జులు వెళ్లి టిడిపి అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది వివరించాలని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి…

ఆస్తిపన్ను పేరు మార్పుపై ఛార్జీలు తగ్గించాలి

Dec 29,2023 | 21:12

ప్రజాశక్తి – సాలూరు :  మున్సిపాలిటీ పరిధిలో ఆస్తిపన్ను పేరు మార్పుపై ఒక శాతం ఛార్జీ వసూలును తగ్గించాలని కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. శుక్రవారం చైర్‌పర్సన్‌ పువ్వుల…

ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల భిక్షాటన

Dec 29,2023 | 21:11

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  :  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజ్‌ తదితర డిమాండ్లతో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం పదో రోజు కొనసాగింది. వీరి…

డి.బారామణికి బిటి రోడ్డు వేయాలి

Dec 29,2023 | 21:09

 ప్రజాశక్తి – కురుపాం  :  మండలంలోని డి.బారామణి గిరిజన గ్రామానికి బిటి రహదారి సౌకర్యం కల్పించే వరకు గిరిజన ప్రజల పక్షాన పోరాడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి…

16,033 మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన

Dec 29,2023 | 20:29

 ప్రజాశక్తి – పార్వతీపురం :  జగనన్న విద్యా దీవెన పథకం కింద జిల్లాలో 2022-23 త్రైమాసికానికి సంబంధించి 16,033 మంది విద్యార్థులకు రూ.10,40,93,202 కోట్లు తల్లుల ఖాతాల్లో…