మన్యం-జిల్లా

  • Home
  • నిబద్ధత కలిగిన అధికారి జెసి గోవిందరావు

మన్యం-జిల్లా

నిబద్ధత కలిగిన అధికారి జెసి గోవిందరావు

Feb 17,2024 | 19:54

పార్వతీపురం : జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు నిబద్దత, కష్టపడేతత్వం గల అధికారి అని, అప్పగించిన పనిని సకాలంలో పూర్తిచేసే వారని జిల్లా కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు.…

ఎలక్ట్రోరల్‌ బాండ్ల -సుప్రీంకోర్టు తీర్పుపై నేడు రౌండ్‌ టేబుల్‌ సమావేశం

Feb 17,2024 | 19:53

పార్వతీపురంరూరల్‌ :ప్రజాస్వామ్యానికి విఘాతం తెచ్చిన ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు తీర్పు, ఎన్నికల సంస్కరణలు, దొంగ డబ్బు పాత్ర అంశంపై వివిధ రాజకీయ పార్టీల వైఖరిపై ఈనెల…

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Feb 16,2024 | 21:55

సీతంపేట: మండలంలోని టిటిడి సమీపంలో ఉన్న స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో సవర సిరంగమ్మ(35) తలకు బలమైన గాయమై మృతి…

రెండు ద్విచక్ర వాహనాల ఢకొీని వ్యక్తి మృతి

Feb 16,2024 | 21:53

కురుపాం: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢకొీని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గుంజరాడ జంక్షన్‌ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు…

ఒపిఎస్‌ను అమలు చేయాలి

Feb 16,2024 | 21:48

పార్వతీపురంరూరల్‌ : ఎన్‌పిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్‌ను తిరిగి అమలు చేయాలని పోస్టల్‌ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘాలు ఇచ్చిన…

తాత్సారం చేస్తే మూల్యం తప్పదు

Feb 16,2024 | 21:47

 పార్వతీపురం రూరల్‌ :సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి)…

ప్రజా వ్యతిరేక విధానాలపై గర్జించిన రైతు, కార్మిక సంఘాలు

Feb 16,2024 | 21:44

 కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై శుక్రవారం కార్మిక, రైతు, ప్రజా సంఘాలు దేశవ్యాప్తంగా తలపెట్టిన గ్రామీణ భారత్‌ బంద్‌ విజయవంతమైంది. ప్రజా…

ఎంఆర్‌ డిఎస్‌పిగా వెంకటప్పారావు బాధ్యతలు స్వీకరణ

Feb 16,2024 | 21:42

పార్వతీపురంరూరల్‌ :జిల్లా ఆర్మడ్‌ రిజర్వు డిఎస్పీగా ఎస్‌.వెంకట అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించారు. కాకినాడ ఎఆర్‌లో…

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం : డిఎంఒ

Feb 16,2024 | 21:25

 ప్రజాశక్తి – కొమరాడ  : డ్రైడే- ఫ్రైడే కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు అన్నారు. పరశురాంపురంలో డ్రైడే…