మన్యం-జిల్లా

  • Home
  • జ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి

మన్యం-జిల్లా

జ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి

May 25,2024 | 20:46

కొమరాడ: జ్వరాలు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు ఆదేశించారు. ఈ మేరకు ఆయన జ్వరాలున్నాయన్న సమాచారం మేరకు…

సంతృప్తికరంగా నాడు-నేడు పనులు : డిఇఒ

May 25,2024 | 20:41

పాలకొండ: స్థానిక వెంకంపేట వీధి ఎంపియుపి స్కూల్‌లో జరిగిన నాడు-నేడు రెండోవిడత పనులు సంతృప్తికరంగా ఉన్నాయని డిఇఒ జి.పగడాలమ్మ తెలిపారు. పట్టణంలోని వెంకంపేట వీధి ఎంపియుపి స్కూల్‌ను…

ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు

May 25,2024 | 20:40

నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ ప్రజాశక్తి-విజయనగరంకోట  : జూన్‌ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ముందుగా…

గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి

May 25,2024 | 20:38

సీతానగరం/కురుపాం: గ్రామాల్లో ప్రశాంత వాతావరణ ఉండాలని సిఐ కె.రవికుమార్‌ అన్నారు. మండలంలోని రంగంపేట, వెంకటాపురం, వెన్నెల బుచ్చంపేటలో ప్రజలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

మైనర్‌ విద్యార్థులపై ఇండిపెండెంట్‌ అభ్యర్థి దాడి

May 25,2024 | 20:38

పోలీసుల అదుపులో అభ్యర్థి, అనుచరులు ప్రజాశక్తి-రేగిడి  : సంతకవిటి మండలం డోలపేట వద్ద రాజాం నియోజకవర్గం ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఎన్ని రాజు, అతని అనుచరులు పెనుబాక గ్రామానికి…

పార్కింగ్‌ సౌకర్యం లేని పాలకొండ

May 25,2024 | 20:37

పాలకొండ: డివిజన్‌ కేంద్రమైన పాలకొండ పట్టణం విద్య, వ్యాపార, ఆరోగ్య పరంగా చుట్టుపక్కల అనేక మండలాలకు ప్రధాన ముఖద్వారంగా ఉందని చెప్పవచ్చు. దీంతో పాలకొండకు ప్రతిరోజూ రాకపోకలు…

మార్టిన్‌ మరణం పట్ల కలెక్టర్‌ సంతాపం

May 25,2024 | 20:35

పార్వతీపురంరూరల్‌ : జిల్లా కలెక్టరు డ్రైవరుగా విధులు నిర్వహిస్తూ శుక్రవారం రాత్రి మృతి చెందిన తాలాడ మార్టిన్‌ కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తీవ్ర…

జిల్లాలో పారిశ్రామిక సంక్షోభం

May 25,2024 | 20:34

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : అసలే విజయనగరం జిల్లా పారిశ్రామికంగా అత్యంత వెనుకబడిన ప్రాంతం. ప్రభుత్వ విధానాలు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా కొత్త పరిశ్రమలు,…

చిదిమి రోడ్డు పూర్తయ్యేదెప్పుడో?

May 24,2024 | 21:51

ప్రజాశక్తి – వీరఘట్టం: తమ గ్రామాలకు వెళ్లే బిటి రహదారి నిర్మాణ పనులు పూర్తయ్యేదెప్పుడని మండలంలోని చిదిమి, పివిఆర్‌ పురం తదితర గ్రామాలకు చెందిన ప్రజలు అధికారులను…