కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి
జియ్యమ్మవలస (మన్యం) : కుక్కలు దాడి చేయడంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురంలో జరిగింది. ఈరోజు తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన…
జియ్యమ్మవలస (మన్యం) : కుక్కలు దాడి చేయడంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురంలో జరిగింది. ఈరోజు తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన…
మతోన్మాదులను ఓడించాలి రాజ్యాంగ రక్షణ మన బాధ్యత : సిపిఎం ప్రజాశక్తి – గరుగుబిల్లి/జియ్యమ్మవలస : రాబోయే ఎన్నికల్లో ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించి,…
రికార్డు స్థాయిలో నమోదు దరఖాస్తు కంటే అధికంగా పోలింగ్ విజయనగరం జిల్లాలో 16170 ఓట్లు, మన్యంలో 8907 ఓట్లు నమోదు ప్రజాశక్తి-విజయనగరం టౌన్/పార్వతీపురం రూరల్ : విజయనగరం…
గతంలా అంత సులువు కాదు సుమా! కురుపాంలో త్రిముఖపోటీ చీపురుపల్లిలో హోరాహోరీ విజయనగరంలో గీత ప్రభావం ఎంతో? ఎమ్మెల్యే స్థానాలను బట్టే ఎంపీల భవితవ్యం ప్రజాశక్తి –…
మద్యం, డబ్బులు పంపిణీకి రంగం సిద్ధం ఇవీ పనిచేయని చోట బుజ్జగింపులు, బెదిరింపులు ఓటు విక్రయించుకుంటే జీవితం తాకట్టే ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : సుమారు…
ప్రజాశక్తి- గజపతినగరం : వైసిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి మరోసారి తమను గెలిపించాలని ఎంపి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స…
ప్రజాశక్తి – విజయనగరం కోట: ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కూటమి విజయం చాలా అవసరమని కూటమి గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి…
ప్రజాశక్తి – విజయనగరం కోట ; విజయనగరం పార్లమెంట్ ఇండియా వేదిక అభ్యర్థి బొబ్బిలి శ్రీను ప్రచారం ముమ్మరం చేశారు. ప్రధాన కూడలిలో ర్యాలీలు, సభలు నిర్వహించి…
ప్రజాశక్తి-విజయనగరం కోట: మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని అసిస్టెంట్ కలెక్టర్ సహాదిత్ వెంకట త్రివినాగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు…