మన్యం-జిల్లా

  • Home
  • కమ్యూనిటీ స్థలంపై కన్ను

మన్యం-జిల్లా

కమ్యూనిటీ స్థలంపై కన్ను

Jan 30,2024 | 21:17

ప్రజాశక్తి – పాలకొండ : డివిజన్‌ కేంద్రమైన పాలకొండ పట్టణంలో స్థలాల విలువ విపరీతంగా పెరిగిపోయాయి. సెంటు స్థలం లక్షల్లో విలువ పలుకుతుంది. దీంతో కొంతమంది వ్యక్తులు…

ఏజెన్సీల అభివృద్ధికి రోడ్లు, వంతెనలు

Jan 30,2024 | 20:39

ప్రజాశక్తి – పాచిపెంట: మండలంలోని మోదిగ, కేసలి పంచాయతీల్లో 9 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కోసం కుంతాం నుండి కాట్రగుడ్డి వరకు రూ.5 కోట్ల 40లక్షలతో…

గాంధీకి ఘన నివాళ్లు

Jan 30,2024 | 20:38

ప్రజాశక్తి – పార్వతీపురం : మహాత్మా గాంధీ 76వ వర్థంతి కార్యక్రమం కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో నిర్వహించారు. జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు మహత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి…

పెట్రోల్‌ బంక్‌ను ప్రారంభించిన కలెక్టర్‌

Jan 30,2024 | 20:34

ప్రజాశక్తి – కురుపాం : పార్వతీపురం ఐటిడిఎ వారు కురుపాంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల సమీపాన ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌ను కలెక్టర్‌ నిశాంత్‌…

మలి జాతరకూ పోటెత్తిన జనం

Jan 30,2024 | 20:33

ప్రజాశక్తి – మక్కువ : ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దేవత శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు. మంగళవారం స్థానిక…

జిఒ3ను పునరుద్ధరించిన వారికే మా ఓటు

Jan 30,2024 | 20:31

ప్రజాశక్తి -కలెక్టరేట్‌ : జిఒ 3ను పునరుద్ధరించిన వారికే తాము మద్దతు తెలిపి ఓటేస్తామని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గిరిజన విద్యారంగంలోని సమస్యలు…

డిఎస్‌సి ఉన్నట్టా..లేనట్టా!

Jan 30,2024 | 20:29

ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. ఇదిగో అదిగో అంటూ గత కొద్దినెలలుగా ప్రభుత్వం నిరుద్యోగులను ఊరిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఏటా డిఎస్‌సి నోటిఫికేషన్‌…

భూములు ఆక్రమణలకు గురికాకుండా చూడాలి

Jan 29,2024 | 21:07

ప్రజాశక్తి – పాలకొండ : జగనన్న కాలనీ సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలంతో పాటు ఎటువంటి ప్లాట్‌ నెంబర్లు కేటాయించకుండా ఉన్న స్థలం ఆక్రమాలకు గురికాకుండా…

వైద్యపరీక్షలు తప్పనిసరి

Jan 29,2024 | 21:06

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : జ్వరాలతో బాధపడే రోగులకు వైద్యపరీక్షలు తప్పనిసరిగా చేయాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని డోకిశీల ప్రాథమిక…