మన్యం-జిల్లా

  • Home
  • సుఖ:సంతోషాలు వెల్లివిరియాలి : డిప్యూటీ సిఎం రాజన్నదొర

మన్యం-జిల్లా

సుఖ:సంతోషాలు వెల్లివిరియాలి : డిప్యూటీ సిఎం రాజన్నదొర

Jan 13,2024 | 20:28

సాలూరు: సంక్రాంతి పండుగ శుభ వేళ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలు వెల్లివిరియాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన సంక్రాంతి పండగ శుభాకాంక్షలు…

పట్టణానికి పండగ శోభ

Jan 13,2024 | 20:26

పార్వతీపురం టౌన్‌ : సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లా కేంద్రమైన పార్వతీపురం పట్టణానికి పరిసర ప్రాంత గ్రామాలతో పాటు, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, గరుగుబిల్లి, సీతానగరం మండల…

పివిటిజి శతశాతం నమోదు లక్ష్యం : కలెక్టర్‌

Jan 13,2024 | 20:24

పాచిపెంట: పిఎంజన్‌మాన్‌లో పివిటిజి (పర్టిక్యూలరీ వెనిరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్‌) శత శాతం నమోదు లక్ష్యంగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. పిఎం జన్‌…

పల్లెగూటికి పండగొచ్చింది

Jan 13,2024 | 20:18

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : దూర ప్రాంతాల్లో ఉంటూ పండగ నేపథ్యంలో ఇంటికి చేరుకునే కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు మనవళ్లతో పల్లెల్లో పండగ వాతావరణ నెలకొంది. ఇంటికి సున్నాలు,…

పండుగ రోజుల్లోనూ ఇబ్బందులేనా?

Jan 13,2024 | 20:17

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : సంక్రాంతి పండగ మూడు రోజుల్లోనైనా కరెంటు కోత లేకుండా సరఫరా చేయాలని టిడిపి పార్వతీపురం నియోజకవర్గం ఇంచార్జ్‌ బోనెల విజరు చంద్ర విద్యుత్‌…

‘పల్లె పిలుస్తుందిరా’ విజయవంతం చేయాలి

Jan 13,2024 | 20:16

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : రాష్ట్రం బాగు కోసం ప్రతి ఒక్కరికీ చంద్రబాబు పాలన ఆవశ్యకత, అవసరం గురించి గ్రామాలలో ప్రజలకు వివరించడమే పల్లె పిలుస్తోంది రా కార్యక్రమం…

కలప స్మగ్లర్లకు అడ్డుగా ఏజెన్సీ

Jan 13,2024 | 20:14

ప్రజాశక్తి – సీతంపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ అంటూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి, సంరక్షించాలని, దీనివల్ల సకాలంలో వర్షాలతో పాటు…

ఏజెన్సీలో చలి పులి

Jan 13,2024 | 20:14

ప్రజాశక్తి -సీతంపేట : మన్యంలో చలి రోజురోజుకు పెరిగిపోతుంది. ఉష్ణోగ్రతలు రాను రానూ తగ్గిపోవడంతో ఎముకలు కొరికేసిన చలి పెరగడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దలు సైతం చలిని…

జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి : పిఒ

Jan 12,2024 | 21:58

పార్వతీపురం: జీవవైవిద్యాన్ని కాపాడుకోవాలని అందుకుగాను ప్రభుత్వ శాఖలు, స్వచ్చంధ సంస్థలు, ప్రజలు సమన్వయంతో కృషి చేయాలని ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో…