మన్యం-జిల్లా

  • Home
  • ఆరు రోడ్లకు ‘అటవీ’ అనుమతులు

మన్యం-జిల్లా

ఆరు రోడ్లకు ‘అటవీ’ అనుమతులు

Dec 27,2023 | 21:41

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లోని ఆరు రోడ్లకు జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీ అనుమతులు ఇచ్చింది. జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధ్యక్షతన…

పశువుల లారీ బోల్తా

Dec 27,2023 | 21:41

ప్రజాశక్తి-సాలూరు: ఒడిశా నుంచి అక్రమంగా పశువుల ను తరలిస్తున్న లారీ బుధవారం పట్టణంలో బైపాస్‌ రోడ్డులో బోల్తా పడింది. దీంతో పది ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి.…

గిరిజన ప్రాంతాల్లో పంటల సాగుకు నవశకం

Dec 27,2023 | 21:41

ప్రజాశక్తి-వీరఘట్టం : గిరిజన ప్రాంతాల్లో పంటలు పండించే విధంగా సాగునీరు అందించి నవశకానికి నాంది పలికామని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. మారుమూల గిరిజన ప్రాంతమైన…

వైసిపి హయాంలో మున్సిపాలిటీలు నిర్వీర్యం

Dec 27,2023 | 21:41

ప్రజాశక్తి-సాలూరు: రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో నిధులు లేకుండా చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ఆక్షేపించారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెలో భాగంగా రెండో…

బకాయిల కోసం మొక్కు తీర్చుకున్న ఉపాధ్యాయులు

Dec 26,2023 | 21:46

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ : రాష్ట్రంలో పని చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులకు సుమారు రూ.18 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిందని, ఈ బకాయిలు వెంటనే…

దుండగల దుశ్చర్య

Dec 26,2023 | 21:45

ప్రజాశక్తి – పాచిపెంట : మండల కేంద్రమైన పాచిపెంటలో గల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయంలో గుర్తుతెలియని కొంతమంది దుండగులు సోమవారం అర్ధరాత్రి ఆలయంలో గల బృంగి,…

ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయాయ అవసరం : కలెక్టర్‌

Dec 26,2023 | 21:42

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ప్రస్తుత జీవన శైలిలో మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయామం అత్యంత ఆవశ్యకమని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆడుదాం…

అంగన్వాడీల పట్ల ఇంత నిర్లక్ష్యమా?

Dec 26,2023 | 21:34

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: పక్షం రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా అని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం…

ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్సీల మద్దతు

Dec 26,2023 | 21:32

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తాము సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి…