మన్యం-జిల్లా

  • Home
  • చంద్రబాబుకు అంగన్వాడీల వినతి

మన్యం-జిల్లా

చంద్రబాబుకు అంగన్వాడీల వినతి

Jan 10,2024 | 20:58

ప్రజాశక్తి-బొబ్బిలి  : రాష్ట్రంలో అంగన్వాడీలు చేపట్టిన పోరాటానికి అండగా ఉండాలని చంద్రబాబునాయుడును అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కామేశ్వరి, రోజా, నిర్మల కోరారు. సభలో చంద్రబాబును కలిసి…

జగన్‌ రెడ్డి పాలనలో ధరాఘాతం

Jan 10,2024 | 20:56

 ప్రజాశక్తి -బొబ్బిలి :  జగన్‌ రెడ్డి పాలనలో పెరిగిన నిత్యవసర ధరలతో పేదలు సంతోషంగా సంక్రాంతి పండగ జరుపుకునే పరిస్ధితి కూడా లేదని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి…

ప్రభుత్వమే ధాన్యం రవాణా చేయాలి

Jan 9,2024 | 21:57

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ : రైతుల వద్ద కొన్న ధాన్యాన్ని ప్రభుత్వమే రవాణా చేసి మిల్లులకు తరలించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు,…

ఎమ్మెల్యే ఇంటి ముందు ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు ధర్నా

Jan 9,2024 | 21:55

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : సమాన పనికి సమాన వేతనం డిమాండ్లతో సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే అలజంగి…

పండగ పూట పంగనామాలేనా..?

Jan 9,2024 | 21:54

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌, వాటర్‌ సెక్షన్‌ కార్మికుల 15వ రోజు సమ్మెలో భాగంగా సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ…

రోడ్లు నిర్మించాలని గిరిజనుల ధర్నా

Jan 9,2024 | 21:52

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : జియ్యమ్మవలస మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఆదివాసీ గిరిజన సంఘం…

సడలని సంకల్పం

Jan 9,2024 | 21:34

ఎస్మా ప్రయోగించినా…అరెస్టులు చేసినా..ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించినా మొక్కవోని దీక్షతో అంగన్వాడీలు తమ పోరాటాన్ని సాగిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌…

గాయత్రి స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు

Jan 8,2024 | 21:43

 ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌: పట్టణంలో గల గాయత్రీ స్కూల్‌లో సోమవారం పాఠశాల కరస్పాండెంట్‌ పీవీకే మణికుమార్‌, ఆయన భార్య సరిత ఆధ్వర్యంలో విద్యార్థులతో సంక్రాంతి సంబరాలు…

పార్టీలకతీతంగా పథకాలు : ఎమ్మెల్యే

Jan 8,2024 | 21:41

ప్రజాశక్తి – గరుగుబిల్లి : పార్టీల కతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తుందని కురుపాం ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి అన్నారు. గరుగుబిల్లిలో ఎంపిపి ఉరిటి…