యుటిఎఫ్ పోరుబాట ర్యాలీ, 12 గంటల ధర్నా
ప్రజాశక్తి – కలెక్టరేట్ : ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిల కోసం యుటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పట్టణంలో…
ప్రజాశక్తి – కలెక్టరేట్ : ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిల కోసం యుటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పట్టణంలో…
ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : రాష్ట్ర ప్రభుత్వం అవ్వాతాతలకు అండగా ఉంటూ, వైఎస్ఆర్ పింఛను కానుకగా రూ.3 వేలకు పెంచినట్టు ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర తెలిపారు. పెంచిన…
సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తాత్సారం చేయడంతో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వారంతా భగ్గుమన్నారు. బుధవారం…
కురుపాం: మండలంలోని గిరి శిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శిలు బి.వాసుదేవరావు, బి.అనిల్ ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని వలసబల్లేరు సచివాలయం…
సాలూరు : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ -23 రద్దు చేయాలని కోరుతూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయవాదులు…
ప్రజాశక్తి – సాలూరురూరల్ : గిరిజనుల సాగులో ఉన్న అటవీ బంజరు అన్సర్వేడ్ భూములను సర్వే చేసి పట్టాలివ్వాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక…
ప్రజాశక్తి – కురుపాం: బాల్య వివాహాల నివారణకు అధికారులే కీలక బాధ్యత తీసుకొని గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆర్డిఒ ఎం.లావణ్య అన్నారు. మంగళవారం స్థానిక తహశీల్దార్…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో భాగంగా మంగళవారం ఉరితాళ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. తమ సమస్యలు…
ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : ప్రభుత్వ నిర్లక్ష్యం, అబద్ధపు, తప్పుడు ప్రచారాలకు నిరసనగా పోరాటం ఉధృతం చేసే పోరాటంలో భాగంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో…