ఎపి జెఎసి ఆధ్వర్యాన ఉద్యోగుల ర్యాలీ
సాలూరు : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి జెఎసి ఆధ్వర్యాన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు శనివారం ర్యాలీ చేపట్టారు. జెఎసి తాలూకా యూనిట్…
సాలూరు : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి జెఎసి ఆధ్వర్యాన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు శనివారం ర్యాలీ చేపట్టారు. జెఎసి తాలూకా యూనిట్…
సీతంపేట: గిరిజన గ్రామాల్లో చేపడుతున్న సికిల్ సెల్ ఎనిమీయా పరీక్షలు 0 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ చేయాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి…
మక్కువ: మండలంలోని ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సీదరపు అశోక్ (15) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. శనివారం…
పార్వతీపురం : జాయింటు కలెక్టరు ఆర్.గోవిందరావు నిబద్దత, కష్టపడేతత్వం గల అధికారి అని, అప్పగించిన పనిని సకాలంలో పూర్తిచేసే వారని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు.…
పార్వతీపురంరూరల్ :ప్రజాస్వామ్యానికి విఘాతం తెచ్చిన ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు తీర్పు, ఎన్నికల సంస్కరణలు, దొంగ డబ్బు పాత్ర అంశంపై వివిధ రాజకీయ పార్టీల వైఖరిపై ఈనెల…
సీతంపేట: మండలంలోని టిటిడి సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో సవర సిరంగమ్మ(35) తలకు బలమైన గాయమై మృతి…
కురుపాం: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢకొీని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గుంజరాడ జంక్షన్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు…
పార్వతీపురంరూరల్ : ఎన్పిఎస్ను రద్దుచేసి ఒపిఎస్ను తిరిగి అమలు చేయాలని పోస్టల్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘాలు ఇచ్చిన…
పార్వతీపురం రూరల్ :సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి)…