ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ప్రజాశక్తి- చీపురపల్లి, గుర్ల : మండలంలో చెదురుమధురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చీపురుపల్లి నియోజకవర్గంలో 80శాతం పోలింగ్ జరిగింది. గతంలో కంటే ఆశాజనకంగా ఓటింగ్…
ప్రజాశక్తి- చీపురపల్లి, గుర్ల : మండలంలో చెదురుమధురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చీపురుపల్లి నియోజకవర్గంలో 80శాతం పోలింగ్ జరిగింది. గతంలో కంటే ఆశాజనకంగా ఓటింగ్…
పార్వతీపురంరూరల్/టౌన్ : మండలం, పట్టణంలో సోమవారం జరిగిన పోలింగ్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకొని బారులు తీరి క్యూలైన్లు…
ప్రజాశక్తి- రేగిడి: రాజాం నియోజకవర్గంలోని రేగిడి, సంతకవిటి, వంగర, రాజాం మండలాల్లో సోమవారం సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం ఏడు గంటలకే ప్రారంభించిన పోలింగ్ పెద్ద…
వీరఘట్టం: మండలంలోని సోమవారం జరిగిన 2024 సాధారణ ఎన్నికల్లో యువతీ యువకులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగా ఓటు హక్కు కలగడం అభ్యర్థులకు ఓటు వేయటం…
ప్రజాశక్తి – పూసపాటిరేగ, నెల్లిమర్ల, భోగాపురం: నెల్లిమర్ల నియోజకవర్గంలో 248 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం 6 గంటలకే పోలింగ్ అధికార్లు, రాజకీయ పార్టీల ఏజెంట్లు సమక్షంలో మాక్పోలింగ్…
గరుగుబిల్లి: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కురుపాం నియోజక వర్గ పరిధిలోని పెద్దూరు, గరుగుబిల్లి గ్రామ పంచాయతీల్లోని రెండు పోలింగ్ కేంద్రాలు మోడల్ పోలింగ్ కేంద్రాలుగా ఎంపికయ్యాయి. ఈ…
పాలకొండ: స్థానిక బాలుర ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సోమవారం ఎన్నికల పరిశీలకులు ప్రమోద్ మాన్హార్ పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లను దగ్గర ఉండి పరిశీలించారు. ఓటర్లకు…
ప్రజాశక్తి- బొబ్బిలి : బొబ్బిలి నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. బొబ్బిలి మండలంలోని అలజంగి, చింతాడ, పక్కి, రామభద్రపురం మండలంలోని కొండకెంగువ, భూసాయవలస గ్రామాల్లో టిడిపి వైసిపి…
ప్రజాశక్తి – గజపతినగరం : సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ 72, 77, 79 పోలింగ్ బూత్లతో పాటు మరికొన్ని…