చెకుముకి పోటీల్లో విద్యార్థులు ప్రతిభ
ప్రజాశక్తి – సీతానగరం : జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి పోటీల్లో మండలంలోని నిడగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. విజేతలు…
ప్రజాశక్తి – సీతానగరం : జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి పోటీల్లో మండలంలోని నిడగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. విజేతలు…
ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ నాయకత్వంలో ఆ సంఘం నాయకులు సత్తి కృష్ణ,…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్: విద్యాశాఖ పరిధిలో గల సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న 18 విభాగాల కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజ్…
ప్రజాశక్తి – పార్వతీపురం: క్రిస్మస్ సందర్భంగా జాయింటు కలెక్టరు ఆర్.గోవిందరావు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ హై టీ కార్యక్రమాన్ని…
ప్రజాశక్తి – సాలూరు : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాయమాటలు నమ్మి మోసపోవద్దని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర కోరారు. గురువారం సిఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు…
ప్రజాశక్తి – సాలూరు : తమ సమ స్యలను పరిష్కరిం చాలని కోరుతూ మున్సి పల్ కార్మికులు ఈనెల 26 నుంచి సమ్మెకు దిగ నున్నారు. ఈ…
ప్రజాశక్తి పార్వతీపురం రూరల్ : తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పది రోజులుగా సమ్మె చేస్తుంటే పాలకులకు కనీసం చీమకుట్టినట్టయినా లేదని అంగన్వాడీ వర్కర్స్ అండ్…
ప్రజాశక్తి – పార్వతీపురం : ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురించిన అక్టోబర్ 27 నుంచి ఇప్పటి వరకూ అందులో చేసిన మార్పులు, చేర్పులు, ఇతర సవరణలకు గల…
బలిజిపేట : గ్రామైక్య సంఘ సహాయకుల (విఒఎ) సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి ఇందిరా డిమాండ్ చేశారు. విఒఎల సమస్యల పరిష్కారానికై మండలం లోని…