మొక్కజొన్నకు మద్దతుధర ఇవ్వాలి : సిపిఎం
ప్రజాశక్తి – కొమరాడ : మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించి, ఆ రైతులను ఆదుకోవాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో…
ప్రజాశక్తి – కొమరాడ : మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించి, ఆ రైతులను ఆదుకోవాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో…
సీతంపేట : మండలంలోని పులిపుట్టి సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్టు ఎస్సై జగదీష్ నాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హడ్డుబంగి విఆర్ఒ…
ప్రజాశక్తి – సీతంపేట : స్థానిక గిరిజన బాలుర గురుకుల పాఠశాల సమస్యల వలయంలో చికొట్టుమిట్టాడుతోంది. కనీస మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అరకొర…
జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం, సుభద్రమ్మవలస సమీపాన ప్రధాన రహదారిపై శుక్రవారం బైక్ను ఓ ప్రయివేటు బస్సు ఢకొీనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.…
కురుపాం: సిబిఎస్ఇ సిలబస్ శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.పగడాలమ్మ అన్నారు. శుక్రవారం స్థానిక ఆదర్శ పాఠశాల…
పార్వతీపురంరూరల్ : మలేరియా నియంత్రణే ధ్యేయంగా నిర్వహిస్తున్న దోమల మందు పిచికారీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిఎంఒ టి. జగన్మోహనరావు అన్నారు. ఈ మేరకు ఆయన మండలంలోని…
ప్రభుత్వ వ్యతిరేకతపై టిడిపిలో ఆశలు సంక్షేమ పథకాలతో మహిళలే గట్టెక్కిస్తారని వైసిపి విశ్లేషణ పాలక, ప్రతిపక్ష వ్యతిరేక ఓట్లు తమకేనంటున్న సిపిఎం 4న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం…
ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి : తమకు ఎటువంటి సమాచారమూ ఇవ్వకుండా తహశీల్దార్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కలెక్టరేట్కు తరలించడంపై టిడిపి విజయనగరం పార్లమెంట్…
ప్రజాశక్తి-నెల్లిమర్ల : సెంచూరియన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థులకు బూట్ క్యాంప్ నిర్వహించారు. దాదాపు నిర్విరామంగా 72 గంటలపాటు సాగిన ఈ బూట్ క్యాంప్లో 180…