గడపగడపకూ నిధులతో జనవరిలోగా పనులు
సాలూరు :మున్సిపాలిటీలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతిపాదించిన పనులు జనవరిలోగా పూర్తి చేయాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర ఆదేశించారు. ఆదివారం మున్సిపల్ కమిషనర్ జయరాం,…
సాలూరు :మున్సిపాలిటీలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతిపాదించిన పనులు జనవరిలోగా పూర్తి చేయాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర ఆదేశించారు. ఆదివారం మున్సిపల్ కమిషనర్ జయరాం,…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్: విఒఎలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని, మూడేళ్ల కాలపరిమితి జీవో రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి – సాలూరు: ఈనెల 26నుంచి చేపట్టనున్న సమ్మెకు మద్దతు తెలపాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు ఆదివారం బైక్ ర్యాలీ చేపట్టారు.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : రాష్ట్రంలోని అన్ని వర్గాలు వైసిపి పాలనలో అనుభవిస్తున్న అరాచకాలను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేయాలని టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు పిలుపునిచ్చారు.…
ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్ : సిఎం జగన్మోహన్రెడ్డి మొండి వైఖరి నశించాలని అంగన్వాడీ కార్యకర్తలు కొవ్వొత్తులతో ఆదివారం రాత్రి నిరసన తెలిపారు. పార్వతీపురంలో సిఐటియు ఆధ్వర్యంలో…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : క్రీడాకారుల్లో ఇమిడివున్న ప్రతిభను కొలమానంగా గుర్తించి వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్రా పోటీలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అర్.గోవిందరావు అన్నారు.…
ప్రజాశక్తి – కురుపాం : గిరిజన ప్రాంతాల్లో చెక్ డాములు నిర్మించి గిరిజన రైతులకు సాగునీరందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి – కురుపాం : మన్యంపై చలి పులి పంజా విసురుతోంది. ఉదయం 8గంటలు దాటినా ప్రజలు బయటకు రావడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. పొగమంచు పూర్తిగా కమ్ముతోంది.…
ప్రజాశక్తి-వీరఘట్టం : వీ రఘట్టం ప్రధాన రహదారి పనులు పూర్తి చేయాలని శనివారం టిడిపి, జనసేన ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ…